తెలంగాణలో పదో తరగతి పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారం మర్చిపోక ముందే మరుసటి రోజు అనగా హిందీ పరీక్ష నాడు కూడా ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీనిపై వరంగల్ పోలీస్ కమీషనర్ స్పందించారు.
అమ్మ అనేది నెవర్ ఎండింగ్ ఎమోషన్. తొమ్మిది నెలలు మనల్ని పురిటిలో మోసి, ఆ తర్వాత జీవితాంతం మనకు ప్రతి కష్టంలోనూ తోడుండే ఆమె కోసం ఏమైనా చేస్తాం. ఎంతవరకైనా వెళ్తాం. ఇప్పుడు మేం చెప్పే రియల్ స్టోరీలోనూ అలాంటిదే జరిగింది. ఏకంగా తన తల్లి కోసం ఓ కొడుకు 30 ఏళ్లుగా న్యాయపోరాటం చేశాడు. వేరే లాయర్స్ అయితే న్యాయం ఎప్పటికి జరుగుతుందో అని సంశయించి, స్వయంగా తానే న్యాయవాది వృత్తిలోకి వచ్చాడు. చివరకు ఆమె […]