విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాల్లో ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా ‘నువ్వు నాకు నచ్చావ్’చెప్పుకొవచ్చు. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో కోటి స్వరాలు అందించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించాడు. 2001లో విడుదలైన ఈ సినిమా
వరంగల్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ట్రై సిటీస్ మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. రైల్వే స్టేషన్ లో కూడా వరద నీరు ముంచెత్తడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కాగా నగరంలో ఓ లేడీస్ హాస్టల్ వరదలో మునిగిపోయింది.
అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే జులై 15 నుండి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల పాటు అన్ని జిల్లాల్లోనూ వానలు పడుతూనే ఉన్నాయి. గ్రామాలు నీట మునిగాయి.
కన్న కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి దారుణానికి తెగించాడు. తన కూతురును ప్రేమించిన వ్యక్తితోపాటుగా అతని స్నేహితుల ఇళ్లకు కూడా నిప్పుపెట్టాడు. జిల్లా వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ఎందోమంది చనిపోయి కుటుంబ సభ్యులు పెద్దదిక్కు కోల్పోతున్నారు.
అవును.. ఒక్క మిస్డ్ కాల్, ఆమె జీవితాన్నే నాశనం చేసింది. వినటానికి సినిమా డైలాగ్ లా ఉన్న ఇది నిజం. తెలియని వ్యక్తితో పరిచయమే ఆమెను నిండా ముంచింది. ఇంతకు ఏం జరిగిందంటే?
పరాయి వ్యక్తుల మాయ మాటలకు లొంగిపోయి.. వారికి శారీరకంగా దగ్గరయ్యి.. భాగస్వామి అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ రాసలీలలకు అడ్డంగా ఉన్నారని లేదా తమ గుట్టురట్టయ్యిందన్న కారణంగా భర్తను లేదా భార్యను కడతేరుస్తున్నారు.
ఇంత టెక్నాలజీ, అభివృద్ది అందుబాటులోకి వచ్చాక కూడా సమాజంలో ఇంకా అనాగరికమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమాయకపు ప్రజలను ఆసరాగా చేసుకుని నట్టేట ముంచుతూ, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
ఈ మద్య దేశంలో పలు చోట్ల రైలు ఫ్లాట్ ఫామ్స్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్ నుంచి దిగడం, ఎక్కడం లాంటివి చేసే సమయంలో అనుకోకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారు.