కరోనా నుంచి కోలుకుంటున్న ప్రపంచం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటోంది. అయితే ఐటీ కంపెనీలను ఆర్థిక మాంద్యం భయాలు మాత్రం వదలడం లేదు. దీంతో అవి లేఆఫ్స్ బాటలో పడుతున్నాయి. ఇదే కోవలో మిగిలిన రంగాలకు చెందిన సంస్థలు కూడా పయనిస్తున్నాయి.
సెల్ ఫోన్ కొనడం కంటే.. వాటికి రీఛార్జ్ చేయించడానికే ప్రజలు తెగ ఆలోచిస్తున్నారు. ఏ ప్లాన్ తీసుకోవాలి? ఎంత ప్లాన్ తీసుకోవాలి? అనే ప్రశ్నలు వస్తన్నాయి. పైగా ప్లాన్ డీటెయిల్స్ చూస్తే 28 డేస్, 22 డేస్ వ్యాలిడిటీ అని చెబుతుంటారు. అయితే వీఐ కంపెనీ మాత్రం వారి కస్టమర్లకు శుభవార్త చెప్పింది. 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 3 టారిఫ్ ప్లాన్స్ తీసుకొచ్చింది.
నష్టాల్లో ఉన్నామంటూ టెలికాం కంపెనీలు రోజుకొకటి చొప్పున ధరలను పెంచేస్తున్నాయి. మునుపటి ప్లాన్ల ధరలలో కొన్ని మార్పులు చేసి.. వాటికి మరికొన్ని కొత్త ప్రయోజనాలు జోడించి కొత్తవాటిగా ప్రవేశపెడుతున్నాయి. వీటి వల్ల యూజర్లకు పెద్దగా ప్రయోజనాలు ఉండటం లేదు కదా ధరల పెరుగుదలతో మరింత భారాన్ని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితులలో అగ్రశ్రేణి టెలికాం కంపెనీల కన్నా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ ఎన్ ఎల్, వోడాఫోన్ ఐడియా(వీఐ) కొంచెం బెటర్. ‘వీఐ’లో అతి తక్కువ ధరకే డేటా, […]
మొబైల్ ఇప్పుడు ఇది మనిషి జీవితంలో అత్యవసర వస్తువుగా మారిపోయింది. కొందరికైతే ఇది శరీరంలో ఒక భాగంగా కూడా మారిపోయింది. కొందరికైతే మొబైల్ అనేది జీవనోపాధిని కల్పించే సాధనంగా మారిపోయింది. అయితే ఈ మొబైల్కి ఒక సిమ్ కార్డు, దానికి ఒక మంథ్లీ ప్లాన్, నెట్వర్క్, టాక్ టైమ్, ఎస్ఎమ్మెస్ ఇలా చాలా కావాలి. అందుకు వివిధ నెట్వర్కులు వివిధ ఆఫర్లను, ప్యాకేజీలను, ధరలను అందుబాటులో ఉంచాయి. వాటిని బట్టి మీ ప్రీపెయిడ్ సిమ్ కార్డుని రీఛార్జ్ […]
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5జీ స్పెక్ట్రం వేలం.. తీవ్ర నిరాశను మిగిల్చింది. గత రెండేళ్లతో పోల్చితే మెరుగైన ఫలితాలు కనిపించినప్పటికీ.. 70 శాతం స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడైంది. రూ.4.3 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను అమ్మకానికి పెడితే.. రూ.1.5 లక్షల కోట్లకే బిడ్లు పరిమితమయ్యాయి. కాగా, నిరుడు 4జీ స్పెక్ట్రం వేలంలో రూ.77,815 కోట్ల బిడ్డింగ్ జరగగా, 2010లో చేపట్టిన 3జీ స్పెక్ట్రం వేలంలో రూ.50,968.37 కోట్ల బిడ్లు వచ్చాయి. ఈ రకంగా చూస్తే మాత్రం […]
7 రోజులు, 14 రోజులు, 28 రోజులు వ్యాలిడిటీ అంటూ టెలికాం కంపెనీలు వినియోగదారులను ఇన్నాళ్లు అందినకాడికి దోచుకున్నాయి. అలా రోజురోజుకి టెలికాం కంపెనీల ఆగడాలు మితిమీరిపోవడంతో.. టెలికాం నియంత్రణా సంస్థ ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇష్టమొచ్చిన ప్లాన్స్ తో వినియోగదారులను ఇన్నాళ్లు దోచుకుంది చాలు.. ఇకపై తప్పనిసరిగా నెల రోజుల కాలవ్యవధితో కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తేవాలని టెలికాం నెట్వర్క్ సంస్థలను ట్రాయ్ ఇటీవల ఆదేశించింది. దీంతో అన్ని కంపెనీలు 30 లేదా 31 […]
దేశంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని టీ20 ఫార్మాట్లతో పోలిస్తే.. ఐపీఎల్ కే క్రేజ్ ఎక్కువ అన్న సందర్భాలు కూడా అనేకం. ఈ ధనా ధన్ లీగ్ స్టార్ట్ అవుతోంది అంటే చాలు.. క్రికెట్ ప్రేక్షకులకు పండుగ వచ్చినట్లే. దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించే ఈ లీగ్ మార్చి 26 నుంచి మొదలయ్యింది. ఈ మ్యాచ్లు 29 మే 2022 వరకు కొనసాగుతాయి. ఐపీఎల్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్ […]
ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీలో మూడు కంపెనీలదే పెత్తనం. ఇందులో ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ సొంత కంపెనీ జియో.. టెలికాం ఇండస్ట్రీలో దీని వాటా ఎక్కువ. భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా నుంచి అప్పుడప్పుడు పోటీ ఎదురవుతున్నా.. జియో తీసుకొస్తున్న కొత్త కొత్త ప్లాన్స్ తో పోటీలో నిలవలేకపోతున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ రూటే వేరు. అన్నిటెలికాం కంపెనీలు 4జీ టెక్నాలజీని అందిస్తూ.. 5జీ వైపు పరుగులు తీస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ […]
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. బయటకి వెళ్లాలన్నా.. ఇంట్లో ఉన్నా ఫోన్ తప్పనిసరిగా చేతిలో ఉండాల్సిందే. అంతలా ఫోన్లకు అడిక్ట్ అయిపోయాం. దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి టెలికాం సంస్థలు. టెలికాం సంస్థల మధ్య పోటీ వల్ల అమాంతం తగ్గిపోయిన మొబైల్ టారిఫ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాది దాదాపు అన్ని ప్రధాన టెలికాం సంస్థలు 25 శాతం వరకు టారిఫ్ ధరలు పెంచాయి. దీంతో మొబైల్ యూజర్లపై అదనపు చార్జీల భారం పడింది. యావరేజ్ […]
ఇండియాలో 3వ అతిపెద్ద ఫోన్ ఆపరేటర్ అయినటువంటి వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని ఎక్కువశాతం వాటాను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బకాయిలను ఈక్విటీగా మార్చాక వొడాఫోన్ ఐడియా కంపెనీలో 35.8 శాతం వాటా గవర్నమెంట్ చేతికెళ్లింది. ఈ విషయం అటు కంపెనీకి, ఇటు షేర్ హోల్డర్లకి బాధాకరమే. వినియోగదారుల సంఖ్య భారీగా పడిపోవడం, కంపెనీకి లాభాలు లేని పరిస్థితులు కారణంగానే ఇలా చేయక తప్పట్లేదని కంపెనీ చెబుతోంది. ఈ మేరకు జనవరి […]