ఒకప్పుడు వయసు పైబడిన వారు, అధిక బరువుతో బాధపడేవారు మాత్రమే గుండెపోటుకు గురయ్యేవారు. అయితే నేటి కాలంలో.. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా మరో గుండెపోటు మృతి వెలుగు చూసింది. ఆ వివరాలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటాలను దక్కించుకునేందుకు బిడ్డింగ్ వేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమపై కేసీఆర్ కు కీలక నివేదిక అందింది.
మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రిగా బాధ్యత గల పదవిలో వుండి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని.. నేతల స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అన్న దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటూ సీఎంఓ హెచ్చరించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇదిలావుంటే ఈ విషయపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మంత్రి సీదిరి అప్పలరాజును మందలించినట్లు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ శాఖ స్టీల్ ప్లాంట్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం మొదలు పెట్టారు. అంతేకాదు ఏపీకి సింగరేణి బృందం పంపించడంతో కీలక పరిణాలు చోటు చేసుకున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బర్నింగ్ టాపిక్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. తమ వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందంటూ బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. హరీశ్ కామెంట్స్ కు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. ప్రజల్లోనే కాక రాజకీయ వర్గాల్లో కూడా హీట్ పెంచింది. ఇక తాజాగా ఈ వ్యవహారంలోకి తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వడంతో.. పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయటాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన బిడ్డింగ్లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో కేసీఆర్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏపీకి వస్తే ఘన స్వాగతం పలికే అభిమానులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారిన క్రమంలో పార్టీకి ఏపీలో అడుగుపెట్టేందుకు సరైన అవకాశం దొరికింది. త్వరలోనే ఏపీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. సభ ఎక్కడుంటుంది అంటే?
విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయనున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందరో కేంద్రానికి లేఖలు సైతం రాశారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు.