విశాఖ శ్వేత కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అనుమానాస్పద స్థితిలో ఆమె శవమై కనిపించడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అయితే తాజాగా శ్వేత మృతదేహానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తింది. ఈ రిపోర్ట్ ప్రస్తుతం పోలీసుల చేతిలోఉంది. ఆ రిపోర్ట్ లో ఏముందనేది ఇప్పుడు సర్వాత్ర ఉత్కంఠగా మారింది.
విశాఖ బీచ్ లో శవమై కనిపించిన శ్వేత ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసులో ఈ ఆధారాలే ఇప్పుడు కీలకంగా మారనున్నాయని పోలీసులు చెబుతున్నారు.
విశాఖ బీచ్ లో శవమై తేలిన శ్వేత ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. భర్త ప్రేమకు దూరమై ఎంతో నరకాన్ని అనుభవించిందని స్పష్టంగా తెలుస్తోంది.
విశాఖ బీచ్ లో శ్వేత అనే గర్భణీ మహిళా నగ్నంగా అనుమానాస్పద రీతిలో మరిణించిన విషయం తెలిసింది. అయితే కూతురు మరణంపై శ్వేత తల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ నిజాలు బయటపెట్టింది.
విశాఖ బీచ్ లో శ్వేత అనే మహిళా అనుమానాస్ప స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై తాజాగా మృతురాలి భర్త మణికంఠ మీడియాతో మాట్లాడాడు. అతడు ఏమన్నాడంటే?
భర్త, అత్త, మామలతో విబేధాలతో మహిళలు మానసికంగా కుంగిపోతున్నారు. పుట్టింటికి వెళ్లి బాధను వెళ్లగక్కుదామన్న.. సమస్య వినడం కన్నా.. ఆమెను సర్థి చెప్పే ప్రయత్నాలు చేస్తుంటారు తల్లిదండ్రులు. దీంతో తప్పు తమదే అని భావించి కొంత మంది వివాహితలు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సాయి ప్రియ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఓ సంచలనమే సృష్టించింది. పెళ్లిరోజు భర్తతో కలిసి విశాఖ ఆర్కే బీచ్ కు వెళ్లగా అక్కడ గల్లంతైనట్లు అంతా భావించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె కోసం దాదాపు 36 గంటలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 3 కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.కోటి దాకా ఖర్చు చేసింది. తీరా చూస్తే ఆమె ప్రియుడితో కలిసి […]
వివాహిత సాయిప్రియ.. గత మూడ్రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఓ సంచలనంగా మారింది. విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతు అయ్యిందని అంతా భావించి గాలింపు చర్యలు చేస్తుండగా.. 36 గంటల తర్వాత నెల్లూరులో ప్రియుడితో కలిసి ప్రత్యక్షం అయ్యి అందరికీ షాకిచ్చింది. ఆ రెస్క్యూ ఆపరేషన్ కు ప్రభుత్వం దాదాపు రూ.కోటి ఖర్చు చేసింది. ఆ తర్వాత తాను రవి అనే అబ్బాయిని ప్రేమించినట్లు.. తనని పెళ్లి కూడా చేసుకున్నానంటూ ఓ ఆడియో మెసేజ్ […]
రెండు రోజుల క్రితం వైజాగ్ ఆర్కే బీచ్ లో కనిపించకుండా పోయిన వివాహిత కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బీచ్ నుంచి కనిపించకుండా పోయిన సాయి ప్రియ.. ఇవాళ ఉదయం నెల్లూరులో ప్రత్యక్షం అయింది. అక్కడే ఉంటే గాలిస్తారు అనుకున్న యువతి, ఆమె ప్రియుడు అక్కడి నుండి బెంగుళూరుకు మకాం మార్చారు. అక్కడే ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు పెళ్లి ఫోటోలను తల్లిదండ్రులకు పంపినట్లు తెలుస్తోంది. బెంగుళూరులో ప్రియుడిని పెళ్లి చేసుకున్న సాయిప్రియ […]