సమాజంలో డాక్టర్లను దైవంతో సమానంగా చుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ వైద్యుడు వ్యసనాలభారిన పడ్డాడు. రోగుల జబ్బులను, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను దూరం చేసి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే వైద్యుడు జూదానికి బానిసయ్యాడు.
సంకల్ప బలముంటే ఏదైనా సాధించొచ్చు. ఇదే రీతిలో కొంతమంది మహిళలు విద్య, వైద్యం, వ్యాపారం లాంటి రంగాల్లో రాణిస్తూ విజేతలుగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
హైదరాబాద్ లేదా వైజాగ్.. ఈ రెండు నగరాల్లో స్థలం ఎక్కడ కొంటే బాగుంటుంది. పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి ఎక్కడ ఉంటుంది? డబ్బు పరంగా, స్థలం పరంగా ఎక్కువ ప్రయోజనాలు ఏ నగరానికి ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం.
ఆశ్రమంలో సేవలు చేసుకునేందుకు వచ్చిన ఒక బాలికపై అక్కడి స్వామీజీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కాళ్లకు గొలుసు కట్టి బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కలకలం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి విదితమే. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ల గన్నమనేని వెంకటేశ్వరరావును కొందరు కిడ్నాప్ చేశారు. హేమంత్, రాజేష్, సాయి ఈ కిడ్నాపులకు పాల్పడ్డారు. వీరిలో హేమంత్
తమ స్వార్థం కోసం పరిచయాన్ని స్నేహంగా మలుచుకుని, వారిని నమ్మేలా చేసి ఆ తర్వాత నట్టేట ముంచుతున్నారు కొందరు. స్నేహం కారణంగా ఓ వివాహిత ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన విశాఖ పట్నం జిల్లా భీమిలిలో వెలుగు చూసింది.
శ్వేత మృతి కేసులో పోస్టుమార్టం రిపోర్టు.. సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు శ్వేత ఇంటితో పాటు చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
శ్వేత మృతిలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్వేత తల్లి చెబుతున్న దాని ప్రకారం.. మణికంఠ చెల్లెలి భర్త శ్వేతపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.