విశాఖపట్నం- ఇప్పటికే అకాల వర్షాలతో అతలాకుతరం అయిన ఆంధ్రప్రదేశ్ ను మరో తుఫాను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు తుఫాను సిద్దంగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుఫాన్ గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. దీనికి సౌదీ అరేబియా సూచన మేరకు జవాద్ అనే పేరు పెట్టారు. ఈ తుఫాన్ ప్రస్తుతం గంటకు 22 […]