ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో.. 14 రంగాల్లో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ పెట్టుబడులకు సంభందించి కీలక ప్రకటన చేశారు.
ఇటీవల పలు పాఠశాలల్లో విద్యార్థులపై ఉపాధ్యాయుల దాష్టికాలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులను విచక్షణారహితంగా దండించిన ఘటనలో ఆస్పత్రిపాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
సమాజంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు, దారుణాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టిన ఆడబిడ్డకు రక్షణ అనేది లేకుండా పోతుంది. లైంగిక వేధింపుల వంటి ఘటనలతో మహిళలు తీవ్ర వేదన చెందుతున్నారు. కొందరు కామాంధులు దారుణంగా చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టడటం లేదు. తమను ప్రేమించాలంటూ, కోరిక తీర్చాలంటూ అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఒక వ్యక్తి మనవరాలి వయస్సు ఉండే యువతిని లైంగికంగా వేధించాడు. […]
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన నగరాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అత్యాధునికి సౌకర్యాలతో అతి వేగంగా దూసుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు ఏపీలో పరుగులు పెట్టబోతుంది. అతి వేగంగా ప్రయాణించే ఈ సెమీ హైస్పీడ్ రైల్ విశాఖ పట్టం నంచి విజయవాడ వరకు డిసెంబర్ లో ప్రారంభించే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సర్వీస్ ప్రారంభం అయితే ప్రయాణీకులకు రెండు […]
ప్రవచన కర్త గరికపాటి నరసింహ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు ఏమనుకున్న పదునైన మాటలతో ప్రసంగాలు చేస్తుంటారు. అయన ప్రసంగాలను వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన ప్రసంగాలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పుడప్పుడు తన ప్రసంగాల్లోతో గరికపాటి వివాదాల్లో చిక్కుకుంటారు. ఇటీవలే చిరంజీవి విషయంలో గరికపాటి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అది మరువక ముందే గరికపాటి తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. గరికపాటి నరసింహరావుపై […]
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా శనివారం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని వెంట ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. ఈ సభలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణలు కూడా ఉన్నారు. ఈ వేదికపై నుంచి ప్రధాని 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన,2 ప్రాజెక్టులకు జాతికి అకింత చేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలను ఈ […]
వాళ్లందరూ క్రికెటర్లు. గ్రౌండ్ లో మ్యాచ్ పూర్తి చేసుకుని.. ఎయిర్ పోర్ట్ కి తిరుగు పయనమయ్యారు. అప్పటివరకు జరిగిన మ్యాచ్ గురించి తోటీ క్రికెటర్లతో బస్సులో గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సడన్ గా యాక్సిడెంట్ జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బస్సు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11 నుంచి విశాఖపట్నంలో మహిళల […]
దేవి నవరాత్రుల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి శక్తి పీఠాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శక్తి పీఠాలలకు అమ్మవారి భక్తలతో కిక్కిరిసిపోతున్నాయి. నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా దుర్గాదేవిని ప్రతిష్టించే మండపాలను ఎంతో అందంగా అలకరిస్తున్నారు. సినిమా సెట్టింగ్ లను తలపించేలా అమ్మవారి మండపాలను అలకరించారు. అమ్మవారి అలంకరణ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తోన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చేసిన అలంకరణం ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ దాదాపు రూ.6 కోట్ల […]
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’గా ఎంపికయ్యారు. గాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచి ప్రతిభ చాటుకున్నారు. పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి యువతులు హాజరయ్యారు. అందరినీ వెనక్కి నెట్టిన ఛరిష్మా విజేతగా నిలిచారు. ఛరిష్మా కృష్ణ ఏయూలో ఫైన్ఆర్ట్స్ కోర్సు చదువుతూనేనటనలో, […]
తమ ప్రేమను గెలిపించుకునేందుకు చాలా మంది కుటుంబ సభ్యులతో పాటు సమాజంపై కూడా పోరాడుతారు. అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుని ఒకటవుతారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న జంటల్లో కొందరు హాయిగా జీవిస్తున్నారు. మరికొందరు అయితే చిన్నపాటి మనస్పర్ధల కారణంగా క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ జంట ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే వారి మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం ఇద్దరిని బలితీసుకుంది. విశాఖపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన […]