విశాఖపట్నం కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య కేసులో సినిమాను మించిన ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రియుడితో శాశ్వతంగా జీవించేందుకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలన్న ఉద్దేశంతో అతడిని భార్య శివానీ అలియాస్ శివ జ్యోతి హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించిందని అనుకున్నారు.
సాధారణంగా ఒక ప్లేట్ భోజనం హోటల్స్ లో అయితే దాదాపుగా రూ.100 పైనే ఉంటుంది. కానీ ఇక్కడ రూ.10కే కడుపునిండా భోజనం పెడుతున్నారు. అంతేకాకుండా రూ.10కే బిర్యానీ కూడా ఇస్తున్నారు.
విశాఖలో దారుణం నెలకొంది. వాలంటీర్ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ సంఘటన నగరం మొత్తం కలకలం రేపింది. వృద్ధురాలు హత్యగావింపబడినట్లు సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మార్కెట్లోకి నకిలీ సిగరెట్స్ వచ్చాయి. లోకల్, ఇంపోర్టెడ్ అన్నిటినీ కవర్ చేస్తూ.. ఒరిజినల్ బ్రాండ్స్కి ఏమాత్రం తగ్గని విధంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వాటిని చూసి విజిలెన్స్ అధికారులు సైతం షాక్ అయ్యారు.
ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న వయసులోనే రక రకాల జబ్బుల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తక్కువ తిని, ఎక్కువ వ్యాయామం మంచి ఆరోగ్యంతో ఉండవొచ్చు పెద్దలు చెబుతుంటారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఐ స్వర్ణలత గురించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. నోట్ల మార్పు కేసులో ఆమెను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో.. 14 రంగాల్లో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ పెట్టుబడులకు సంభందించి కీలక ప్రకటన చేశారు.
ఇటీవల పలు పాఠశాలల్లో విద్యార్థులపై ఉపాధ్యాయుల దాష్టికాలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులను విచక్షణారహితంగా దండించిన ఘటనలో ఆస్పత్రిపాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
సమాజంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు, దారుణాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టిన ఆడబిడ్డకు రక్షణ అనేది లేకుండా పోతుంది. లైంగిక వేధింపుల వంటి ఘటనలతో మహిళలు తీవ్ర వేదన చెందుతున్నారు. కొందరు కామాంధులు దారుణంగా చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టడటం లేదు. తమను ప్రేమించాలంటూ, కోరిక తీర్చాలంటూ అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఒక వ్యక్తి మనవరాలి వయస్సు ఉండే యువతిని లైంగికంగా వేధించాడు. […]
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన నగరాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అత్యాధునికి సౌకర్యాలతో అతి వేగంగా దూసుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు ఏపీలో పరుగులు పెట్టబోతుంది. అతి వేగంగా ప్రయాణించే ఈ సెమీ హైస్పీడ్ రైల్ విశాఖ పట్టం నంచి విజయవాడ వరకు డిసెంబర్ లో ప్రారంభించే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సర్వీస్ ప్రారంభం అయితే ప్రయాణీకులకు రెండు […]