స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రతిఒక్కరూ ఫోటోగ్రఫర్లు అయ్యారు. అందమైన ప్రదేశాలు, కట్టడాలు ఏవి కనిపించినా అక్కడికి వెళ్లి సెల్పీలు తీసుకుంటూ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నారు.
ఆడుకున్నప్పుడంతా సరదాగా ఉంటుంది కానీ..అదే ఆటలో గెలవాలన్న పంతం మొదలైతే మాత్రం కచ్చితంగా ఓడిపోయే వాడికి కడుపు మంట ఉంటుంది. ఆటలో గెలుపు ఓటములు సహజం అని కొంత మంది ఓడిపోవడాన్ని స్పోర్టివ్గా, చాలా మంది నెగిటివ్గా తీసుకుంటారు
ఏటా దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది చనిపోతున్నారు, కొంత మంది పాక్షిక అంగవైకల్యానికి గురౌతున్నారు. అనారోగ్య సమస్యలతో చనిపోయే వారి కన్నా ఈ రోడ్డు ప్రమాదాల వల్లే మరణించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని నడి రోడ్డున పడేస్తుంది
శివానీ భర్తకు తనను చంపేస్తారని ముందే తెలిసిందా? తెలియకపోతే వీడియోలో చావు కల కొట్టొచ్చినట్టు ఎందుకు కనబడుతుంది. వీడియోలో కానిస్టేబుల్ రమేష్ మాటలు గమనించారా?
శారీరక, ఆర్థిక పరమైన సంబంధాలు ఎంతటి దారుణానికి దారి తీయొచ్చునని విశాఖ పట్నంలో జరిగిన కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య ఉదంతం తెలియజేస్తుంది. ఈ హత్య కేసులో ట్విస్టులు చూస్తే మతి పోవాల్సిందే. భార్య శివానీనే అతడిని హత్య చేసి.. ఏమీ ఎరగని
‘క్యారేషు దాసీ, కరణేశు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభ’అన్న పదాలకు కొందరు మహిళలు తూట్లు పొడుస్తున్నారు. తాత్కాలిక సుఖాల కోసం తాళిని ఎగతాళి చేస్తున్నారు. పసుపు, కుంకుమల కోసం, భర్త పదికాలాల పాటు చల్లగా ఉండాలని పూజలు చేసే పతివ్రతలు
అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఎక్కువ ధర పెట్టి పెట్టుబడి పెట్టడం ఒక పద్ధతి. అభివృద్ధి చెందుతున్న దాంట్లో పెట్టుబడి పెట్టడం మరో పద్ధతి. వీటి కంటే కూడా అభివృద్ధి చెందబోయే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన పద్ధతి. తక్కువ రేట్లకు భూములు కొంటే ఎలాగూ డెవలప్ అయితే మంచి ధర పలుకుతుంది. మీరు కనుక రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఏపీలో ఈ ఏరియాలు రెండేళ్లలో మంచి లాభాలను తెచ్చిపెడతాయి.
ఇటీవల కాలంలో విదేశీ వనితల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి నలుగురి పిల్లలతో సహా భారత్కు వచ్చేసింది సీమా హైదర్ అనే వివాహిత. అదిమొదలు.. వరుసగా ప్రేమికుడు కోసం స్వదేశానికి స్వస్థి చెప్పి భారత్కు..