ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గుండెపటు అనే పదం వినిపిస్తే చాలు భయంతో వణికిపోతున్నారు. మొన్నటి వరకు కరోనా భయపెడితే.. ఇప్పుడు గుండెపోటు భయపెడుతుంది. వరుసగా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వారు హఠాత్తుగా కన్నుమూస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని మంత్రులు, నేతలు వెల్లడించారు. విశాఖకు రాజధాని సాధనే లక్ష్యంగా మేధావులు, జర్నలిస్టులు, ఉత్తరాంధ్ర ప్రముఖులు అంతా కలిసి జేఏసీగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ 15న ‘విశాఖ గర్జన’ పేరుతో ర్యాలీకి తలపెట్టారు. మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ చేపట్టిన అమరావతి మహా పాదయాత్రకు తణుకులోనూ నిరసన సెగ తగిలింది. టీడీపీ బినామీలు రైతుల […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన విశాఖ సాయి ప్రియ కేసు మొత్తానికి భర్త అంకీకారంతో శుభం కార్డు పడింది. కానీ సాయి ప్రియ చేసిన పని వల్ల ప్రభుత్వానికి ధన నష్టం మాత్రమే కాదు సమయం కూడా వృధా అయిన విషయం తెలిసిందే. తాజాగా సాయి ప్రియ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సాయి ప్రియతో పాటు ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం సంజీవయ్య నగర్ కి చెంది […]
Bride Srujana: పెళ్లి పీటలపై విశాఖ వధువు సృజన మృతికి సంబంధించి అసలు కారణాలు మిస్టరీగానే మిగిలాయి. ఆమె మరణానికి విష పదార్థం కారణమని, ఆమె ఒంట్లో విషం అవశేషాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి పోస్టుమార్టం రిపోర్టు నివేదిక ఇంకా బయటకు రాలేదు. అయితే, పోలీసుల విచారణలో సృజనకు పెళ్లి ఇష్టం లేదని తేలింది. దీంతో సృజన ఇష్టంలేని పెళ్లి మూలంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సృజన […]
జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అందరికీ వస్తాయి. కష్టం రాగానే కంగారు పడి కుంగిపోయినవాళ్లు జీవితంలో అక్కడే ఉండిపోతారు. వాటిని అధిగమించి జీవితంతో పోరాటం చేసినవాళ్లే విజేతలుగా, నలుగురకి ఆదర్శంగా నిలుస్తారు. అలా పుట్టెడు కష్టాలు, కన్నీళ్లను దిగమింగి ఈ మహిళ తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు.. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. పుస్తెలు తాకట్టు వ్యాపారం ప్రారంభించి.. కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. ఆవిడే విశాఖకు చెందిన జయలక్ష్మి. ఇదీ చదవండి: విధిని ఎదిరించిన మహిళ.. హోటల్ […]
విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ మీద అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోశారు. పుష్పవర్థన్ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ మీద వచ్చారు. తనను వేధించారని తన ఉసురు తగులుతుందంటూ అసిస్టెంట్ కమిషనర్ శాంతి శాపనార్థాలు పెట్టారు. ఈ ఘటనపై ఎవరికి వారు వారి వాదనలు వినిపిస్తున్నారు. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ […]