కస్తూరి అంటే పెద్దగా ఎవరికి తెలీదు. అదే గృహలక్ష్మి కస్తూరి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు ప్రేక్షకులు. ఇక తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఆ వ్యాధితో బాధపడుతున్నాను అని ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
17 సంవత్సరాల తర్వాత టెస్టు క్రికెట్ ఆడటానికి ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్ లోపర్యటిస్తోంది. మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం ఇప్పటికే పాక్ లో దిగింది బ్రిటీష్ జట్టు. టీ20 వరల్డ్ కప్ కు ముందే పాక్ లో 7 టీ20 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లాండ్ మరోసారి టెర్రరిస్టుల గడ్డ పాక్ లో అడుగుపెట్టింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇంగ్లీష్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే తొలి టెస్టు మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు […]
‘గినియా’దేశంలో మార్బర్గ్ వ్యాధికి సంబంధించి ఒక కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. అయితే ఎబోలోకి సంబంధించిన ప్రాణాంతక వైరస్ మొదటిసారిగా గుర్తించడం జరిగింది. అయితే ఇది కోవిడ్ 19 లాగ వ్యాపిస్తుందని కూడా చెప్తున్నారు. ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆగస్టు 2న గినియా దేశంలోని గుక్కెడో ప్రిఫెక్చర్లో మరణించిన రోగి […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొనడం కలకలం రేపుతోంది. భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం నిలిపివేసి ఇందులోని మాంస పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని వెల్లడించింది. […]
కరోనా వైరస్ను కట్టడి చెయ్యడంలో ‘రోల్ మోడల్’గా నిలిచిన కేరళలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఒక్కరోజే కేరళలో కొత్తగా 22,129 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ రేటు కూడా 12.35 శాతానికి పెరిగింది. ఒక్క రోజులోనే కేరళలో కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. కేవలం 24 గంటలలోనే 66గా ఉన్న మరణాల సంఖ్య 135కు చేరింది. నెల రోజులుగా కేరళలో ప్రతీ రోజు 10 వేలకు పైగా […]
కరోనా వైరస్ మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ చైనా వైరస్ కారణంగా అందరి జీవితాలు తలక్రిందులు అయిపోతున్నాయి. కరోనా వైరస్ పుట్టింది చైనా వుహాన్ ల్యాబ్ లోనే అన్న వాదన మొదటి నుండి వినిపిస్తూనే ఉంది. కానీ.., ఇప్పటి వరకు ప్రపంచదేశాలు ఈ విషయాన్ని సాక్ష్యాలతో రుజువు చేయలేకపోయాయి. కానీ.., చైనా గత కొన్ని దశాబ్దాల నుండి వైరస్ లతో ప్రయోగాలు చేస్తూనే ఉంది. భవిష్యత్ లో బయో […]
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో నాలుగు వారాల్లో కట్టడి చేసే మందు అందుబాటులోకి రానుందని చెబుతున్నారు నిపుణులు. కరోనాకు మరో సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ ‘శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ముక్కులో స్ప్రే చేసే నైట్రిక్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను తయారుచేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందని పేర్కొంది. […]
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ భయంతో జపాన్ నగరం ఒసాకా వణికిపోతోంది. మరికొన్ని రోజుల్లోనే జరిగే ఒలింపిక్స్ వేడుకలకు సన్నద్ధం అవుతున్న వేళ వైరస్ భయం ఒసాకా నగరాన్ని వెంటాడుతోంది. వైరస్ ఉద్ధృతి పెరగడంతో జపాన్లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాతో […]
మే 2020లో కొవిడ్-19 మృతదేహాలకు సంబంధించి పోస్ట్మార్టం చేయడంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా మృతదేహాలకు పోస్ట్మార్టం చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. పోస్ట్మార్టం చేయడం ద్వారా మార్చురీ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్మార్టం చేయాల్సి వస్తే, సరైన రక్షణతో వీలైనంత తక్కువ పనితో ఆ తంతు ముగించాలని తెలిపింది. ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. కరోనా భయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు […]
దేశంలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా కర్ణాటకలో పిల్లల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత మార్చి నెల నుంచి ఈ నెల 18 వరకు కర్ణాటకలో నమోదైన కేసులను పరిశీలిస్తే 0-9 ఏళ్ల మధ్య చిన్నారుల్లో 39,846 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 10-19 వయస్సున్న వారిలో 1,05,044 మంది వైరస్ బారినపడ్డారు. సెకండ్ వేవ్లో పిల్లల మరణాలు గతంతో పోలిస్తే మూడు రెట్లు, కౌమారదశలోని వారి మరణాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. తొలిదశలో […]