సంయక్త మీనన్" ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో తెలుగులో ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సంయుక్త తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది.
రవి కృష్ణ మొగలి రేకులుతో దుర్గగా మారాడు. అనంతరం వరూధిణి పరిణయం, మనసు-మమత, ఆమె కథ పలు సీరియల్స్లో సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తూ మహిళల ఆదరణ చూరగొన్నాడు. విరూపాక్షతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఈ విజయవాడ కుర్రాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడుు.
విరూపాక్ష సక్సెస్ తో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. సందర్భంగా ట్విట్టర్లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ సందడి చేసాడు. మరి సుప్రీం హీరో మనసులో ఇంకా ఏమున్నాయంటే?