ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు.. మరికొన్ని రోజుల్లో టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకనున్నట్లు ముందే ప్రకటించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. అరుదైన రికార్డు తన పేరిట రాసుకున్నాడు.
సన్ రైజర్స్ జట్టులో హెడ్ కోచ్ గా సెహ్వాగ్ రాబోతున్నాడా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వినిపిస్తుంది. భారత మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ లారా స్థానంలో హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
ప్రపంచంలోనే గొప్ప బౌలర్ గా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ సైతం.. సెహ్వాగ్ ను మించిన విధ్వంసక బ్యాటర్ ను చూడలేదు అంటుంటే.. నవీద్ మాత్రం వీరూను ఔట్ చేయడం పెద్ద విషయం కాదని తన అక్కసు వెళ్లగక్కాడు.
భారత క్రికెట్ కొత్త చీఫ్ సెలెక్టర్గా వెటరన్ ప్లేయర్ అజిత్ అగార్కర్ పేరు దాదాపుగా ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే అతడి ఎంపిక విషయంలో బీసీసీఐ ముందు కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
గత 15 ఏళ్లుగా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్ మీద అభిమానులు ఈ స్టార్ ఆటగాడిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే భారత మాజీ క్రికెటర్ మాత్రం విరాట్ కోసం కప్ గెలవాలని చెబుతున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఓటమితో జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్పై ముప్పేట దాడి జరుగుతోంది. ద్రావిడ్ సర్.. మీ సేవలు ఇక చాలు, కోచ్ పదవి నుంచి తప్పుకోండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
భారత క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మీద టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. డబ్బుల కోసం దిగజారే వీళ్లేనా మన రోల్ మోడల్స్ అంటూ ఫైర్ అయ్యాడు.
ఆసియా క్రికెట్ లో చాలా మంది బెస్ట్ బ్యాటర్లు ఉన్నారు. అయితే ప్రతి జట్టులో ఓపెనర్లు కూడా స్ట్రాంగ్ గా ఉండేవారు. ఇక మిడిల్ ఆర్డర్ లో కూడా ఎంతో మంది దిగ్గజాలు ఉన్నా.. సెహ్వాగ్ మాత్రం ఒక పాక్ ఆటగాడిని గ్రేట్ బ్యాటర్ గా చెప్పుకొచ్చాడు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చాడు. బాధితుల కుటుంబాలకు తాను అండగా ఉంటానని వీరూ భరోసా ఇచ్చాడు.