సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా రాణించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ 1980 ది బర్నింగ్ ట్రైన్ చిత్రంతో నటిగా కెరీర్ ఆరంభించిన ఖుష్బు ఆ తర్వాత తమిళ, తెలుగు ఇతర భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బీజేపీ రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి చిత్రంతోనే మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ మూవీతో ప్రభాస్ ఒక్కసారిగా స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. మరోసారి రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం […]
viral fever : కరోనా కారణంగా ప్రపంచం మొత్తం గత మూడేళ్లుగా నానా ఇబ్బందులు పడుతోంది. కరోనా వైరస్ సృష్టించిన అలజడి కారణంగా వైరల్ అన్నా, వైరస్ అన్నా జనం భయపడిపోయే పరిస్థితి.. జికా వైరస్ కారణంగా ఆఫ్రికా అట్టుడికిపోయింది. నిఫా వైరస్ కేరళలలో కలకలం రేపింది. తాజాగా, ఓ బ్రిటీష్ మహిళ అత్యంత ప్రమాదకరమైన వైరల్ ఫీవర్ బారిన పడింది. ఈ ఫీవర్ పేరు ‘‘ క్రిమీన్ కాంగో హ్యామరేజిక్ ఫీవర్’. సెంట్రల్ ఆషియాకు ప్రయాణించటం […]