మన దేశంలో రాజకీయాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది డబ్బు, మద్యం పంపిణీ, ఇతరాత్ర హామీలు. ఈ రోజు డబ్బు తీసుకుని మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని తెలుసు. అయినా సరే.. ఎన్నికల ముందు పంచే చిల్లర కోసం కక్కుర్తి పడి.. మన భవిష్యత్తుతో పాటు దేశ అభివృద్ధిని అడ్డుకున్న వారం అవుతున్నాం. ఇక రాజకీయాల్లోకి చదువుకున్నవారు రావాలని ఎప్పటి నుంచో చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన యువత రాజకీయాల్లోకి […]
Village: ఆచారాలు, సాంప్రదాయాల విషయంలో భారతదేశం ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. వందల ఏళ్లు గడిచినా.. తాతల కాలం నాటి ఆచారాలు పాటించే వారు ఇప్పటికీ లేకపోలేదు. కేవలం ఇది ఒకరిద్దరికి మాత్రమే పరిమితం కాలేదు. కొన్ని ఊర్లకు ఊర్లు సైతం పూర్వం నుంచి వస్తున్న ఆచార, సాంప్రదాయాల్ని పాటిస్తున్నాయి. ఆ ఆచార, సాంప్రదాయాలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షిస్తున్నాయి కూడా. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తమిళనాడులోని ఓ గ్రామం. ఆ […]
మన సమాజంలో పోలీసు ఉద్యోగానికి ఉండే క్రేజే వేరు. అవును మరి నేరస్తుల ఆట కట్టించడమే కాక.. సమాజంలో నేరాలు చోటు చేసుకోకుండా చూసే బాధ్యత వారి మీద ఉంటుంది. చాలా మంది దృష్టిలో రియల్ హీరో అంటే పోలీసే. ఇక ఒకప్పుడు అమ్మాయిలు పోలీసులు ఉద్యోగం చేయాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలా మంది యువతులు పోలీసు కొలువుల్లో చేరుతున్నారు. అయితే ఎక్కడైనా గ్రామంలో కొందరు.. లేదంటే ఇంటికి ఒకరో పోలీసు ఉద్యోగంలో […]
సాధారణంగా ఎక్కడైనా ఓ ప్రాంత అభివృద్ధి అనేది దానికి ఉన్న రహదారి సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది. అలా చాలా గ్రామాల ప్రజలు మంచి రోడ్డు కోసం ప్రభుత్వాలకు ఎన్నో విజ్ఞప్తులు చేస్తుంటారు. ప్రభుత్వం సానుకూలం స్పందించి.. ఆ ప్రాంతాలకు రోడ్లు వేస్తే.. దాన్ని అక్కడి ప్రజలు అదృష్టంగా భావిస్తారు. అలాంటిది.. ఓ గ్రామం మీదుగా ఏకంగా హైవే మార్గం వెళ్తుంది. కానీ అక్కడి వారికి అది మృత్యుమార్గం. కారణంగా ఆ జాతీయ రహదారి నిత్యం ఆ ఊరిలోని […]
ఆస్తులు, బంగారం, ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వారి గురించి విన్నాం. కానీ ఏకంగా గ్రామాన్నే తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా అయితే ఈ వార్త చదవండి. ఈ వింత సంఘటన ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, పుల్లల చెరువు మండలం, సిద్ధనపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. దీని గురించి ఆ ఊరికి చెందిన మహిళలు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. త్రిపురవరం రెవెన్యూ […]
సాయిబాబా తమ ఊరిలోనే జన్మించారని పత్రి వాసులు అంటున్నారు. అందుకు సంబంధించి 29 ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, 29 కాదు కదా పత్రి వాసులు సరైన ఆధారం ఒక్కటి చూపించాలని షిర్డీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సాయిబాబా పత్రిలో 1838లో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఖేర్ కుమారుడు విశ్వాస్ ఖేర్ 30 ఏళ్ల పాటు పరిశోధన చేసి సాయిబాబా జన్మస్థలం పత్రి అని చెప్పారు’’ అని పత్రిలోని సాయిబాబా జన్మస్థల మందిర్ ట్రస్టు అధ్యక్షుడు […]
ఒకే కులానికి చెందిన వాళ్లు. ప్రేమించుకున్నారు.కలిసిబతుకుదామనుకున్నారు వారిద్దరూ మేజర్లు.పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఎంత చెప్పినా వారు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రేమజంట తీవ్ర మనస్తాపం చెందింది. ఇక తామిద్దరినీ కలిసి బతకనివ్వరని నిర్ణయానికి వచ్చారు. విడిపోయి బతకలేం అనుకున్నారు. దీంతో వారు కలిసి చనిపోదామనుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయాక వారి మృతదేహాలకు పెళ్లి చేశారు బంధువులు. నేహా, ఆమె కుటుంబం కొద్ది నెలలుగా తన […]
కరోనా టీకా కోసం వెళ్తే ఓచోట మొదటి డోసు కొవాగ్జిన్ మరో డోసు కొవిషీల్డ్ వేశారు. మరోచోట ఒకేసారి రెండు డోసులు ఇచ్చారు. ఇంకోచోట ఏకంగా ఎంపీకే నకిలీ టీకా అందించారు. నల్గొండ జిల్లాలో కొవిడ్ టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటుకు ఇచ్చే రేబిస్ టీకా ఇవ్వడం కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల – పాఠశాల హెచ్ఎం ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు […]
ప్రపంచంలో చాల వింతలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో వింత ఆచార సంప్రదాయాలు ఉంటాయి. కానీ కర్ణాటకలో ఓ గ్రామస్థులు మాత్రం వాటితో ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దావణగెరె జిల్లాలో నాగేనహళ్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ఊళ్లోని ప్రజలు అత్యంత విషపూరితమైన నాగుపాములతో పాటు నివసిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఏ మాత్రం భయం లేకుండా వాటితో ఆడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ఇంటికి వెళ్లినా అక్కడ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. ఆ పాములు వారిని కాటు […]
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా సోకినవారిలో చాలామంది ప్రజలు కోలుకుంటున్నా, ఇతరత్రా సమస్యలు ఉన్న కొద్ది మంది చనిపోతున్నారు. అయితే, కనీస రహదారి సౌకర్యం లేని ఓ మారుమూల గిరిజన గ్రామానికి మాత్రం కరోనా అంటలేదు. అక్కడి వారికి కరోనా భయం లేదు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు […]