మహా శివరాత్రి నాడు నందమూరి తారకరత్న శివైక్యం చెందిన విషయం తెలిసిందే. 5 రోజుల క్రితమే ఆయన అంత్యక్రియలు జరుగగా.. పెద్ద కర్మ తేదీని ప్రకటించారు కుటుంబ సభ్యులు.
సందర్భం దొరికిన ప్రతి సారి సొంత పార్టీ నేతలు, విధానాలపై విమర్శలు చేసే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు తొలిసారి తన స్వరం మార్చారు. సొంత
పార్టీ నేతల మీద విమర్శల బదులు ప్రశంసలు కురిపించారు. మరి రఘురామ కృష్ణ రాజు ఎవరిని పొగిడారు.. ఎందుకు అనేది తెలియాలంటే ఇది చదవండి..
తారకరత్న భౌతికదేహం ఈ ఉదయం శంకరపల్లి, మోకిలలోని ఇంటికి చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఇంటికి వెళ్లి తారకరత్న భౌతికదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు దంపతులు అక్కడికి వెళ్లారు.
లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన్ని బెంగళూరు ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వార్త తారకరత్నకు, వైఎస్సార్ సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి బంధుత్వానికి సంబంధించింది. ఇంతకీ తారకరత్నకు విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటీ అంటే.. విజయసాయిరెడ్డి భార్య సొంత […]
ఏపీ సీఎం జగన్ ఏం చేసినా ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఉంటుంది. రాష్ట్రం అంటే కేవలం ఏదో ఒక వర్గానికి మాత్రమే చెందినది కాదని, అన్ని వర్గాల వారూ కలిసి శ్రమిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని నమ్మే వ్యక్తి జగన్. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల కృషి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు. సమాజంలోని ప్రతి పనిలోనూ బీసీ […]
నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, తెలుగు లో ప్రముఖ ఛానల్ చైర్మన్ మధ్య పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సంచలనం రేపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి 15 మంది ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. ఎంపీ కె.రఘురామకృష్ణరాజు, సదరు చానల్ చైర్మన్ మధ్య ఒక మిలియన్ యూరో హవాలా లావాదేవీలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత […]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన టీడీపీపై, టీడీపీ నాయకులపై.. సెటైరికల్ ట్వీట్స్ వేస్తూ.. వార్తల్లో ఉంటూ వస్తున్నారు. అయితే.., ప్రతిసారి ట్వీట్స్ కవ్వించే సాయిరెడ్డి.. ఈసారి ఏకంగా.. అవే ట్వీట్స్ ద్వారా టీడీపీకి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆయన వేసిన ఓ ట్వీట్ ఇలానే సంచలనంగా మారింది. గత కొన్ని నెలలుగా టీడీపీ భవిష్యత్ […]