ఈ మధ్యకాలంలో మనిషిలో మానసిక స్థైర్యం అనేది కొరవడింది. చాలా మంది తమకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను పెద్దవిగా చూసి భయపడిపోతుంటారు. ఆ సమస్యకు చావే పరిష్కారంగా భావించి..అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మించి మోసం చేయడంతో మరికొందరు తీవ్ర మనస్తాపం చెంది.. ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలానే ఓ ప్రైవేటు సంస్థను నమ్మి.. ఓ వ్యక్తి భారీ మొత్తంలో అప్పు చేశాడు. చివరకు వారు మోసం చేయడంతో .. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి […]