సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ కి క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు అందరూ ఇన్ స్టానే వాడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటానికి, రీల్స్ చేసేందుకు ఇన్ స్టాని బాగా వాడుతున్నారు. ఈ ఇన్ స్టాగ్రామ్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పే ఒక ఘటన జరిగింది.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా ఛార్జ్ తీసుకున్నాక ఛార్జీల బాదుడు ఎక్కువైపోయిందన్న విమర్శలు ఉన్నాయి. వెరిఫైడ్ ఖాతాలను నిర్ధేశించే బ్లూ టిక్ కోసం సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టారు. అయితే కొంతమంది వినియోగదారులు డబ్బులు చెల్లించి బ్లూ టిక్ తీసుకుంటుండగా.. కొందరు మాత్రం మాకు బ్లూ టిక్కు వద్దు, బొటిక్కు వద్దు అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమందికి ఉచితంగా బ్లూ టిక్ ను ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సేవలను ఉచితంగా అందించిన మెటా.. ఇక నుంచి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించి ఆ సేవల కోసం నెలవారీ ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ విషయాన్ని మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ప్రకటించారు. ఆ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే?
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ప్రస్తుతం ఇండియాతో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు విమర్శలకి కారణం అవుతుంది. మొన్నటి మొన్న ఫేస్ బుక్, ట్విట్టర్ భారత్ పెట్టిన కండీషన్స్ కి తలొగ్గకుండా తోక జాడించాలని చూశాయి. ఆ ప్రయత్నం సఫలం కాక.., ఎక్కడ తమ ప్లాట్ ఫామ్స్ భారత్ లో బంద్ అవుతాయేమో అన్న భయంతో ఇండియా పెట్టిన కండీషన్స్ కి తలొగ్గాయి. ఇక ఇప్పుడు టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మరోసారి ఇలాంటి తలతిక్క […]