కొందరు అక్రమం మార్గంలో డబ్బులు సంపాదించేందుకు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు. ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎం వంటి ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి.. విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పట్టపగలే భారీ చోరీ జరిగింది.
తాము ఎంతగానో అభిమానిచే కుటుంబ సభ్యులు చనిపోతే వారు పడే బాధ అంతా ఇంతా కాదు. ఇటీవల తమకు దూరమైన వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఇంట్లో ఏర్పాటు చేస్తున్నారు. కొంత మంది ఏకంగా ఆ విగ్రహాలు తమ కుల దైవంగా పూజిస్తూ పూజలు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ తండ్రి 11 ఏళ్ల క్రితం చనిపోయిన తన కూతురు జ్ఞపకార్థం ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ వెంకటాచలం […]
భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ కొందరు వ్యక్తులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఆ వివాహ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నారు. అక్రమ సంబంధాల మోజులో పడి ఏకంగా వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు పరాయి సుఖం కోసం పాకులాడి క్షణిక సుఖానికి అడ్డొచ్చిన మనుషులను సైతం హత్య చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ పెళ్లైన ఇద్దరు […]