ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం ఎంతో గొప్పదని కితాబిచ్చారు. ప్రజా ప్రతినిధులు అనే వారు ఎల్లప్పుడూ ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. “కీప్ కాంటాక్ట్ విత్ ది పీపుల్. ఈ మధ్య గడప గడపకు ప్రభుత్వం అంటున్నారు ముఖ్యమంత్రి గారు సంతోషం. ఇంటి ఇంటికి వెళ్తున్నారు. వెళ్లాలి.. ఇంటి ఇంటికి వెళ్లాలి. ఎలక్షన్స్ అప్పుడు […]
హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్న కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చెక్ చేయడానికి వచ్చిన ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ అమిరేశ్(51) ప్రమాదవశాత్తు వేదిక ముందున్న మెయింటెనెన్స్ ఏరియాలో పడి మృతి చెందారు. అధికారులకు నివేదిక ఇవ్వడం కోసం స్టేజీపై ఫొటోలు తీస్తూ గుంతలో పడిపోవడంతో.. తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ శిల్పకళా వేదికలో […]
హైదరాబాద్ లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొంత మంది సివిల్ అధికారులు వారి విధులు సక్రమంగా నిర్వహించి పదోన్నతులు పొందాలనే విషయంలో పలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం విషయంలో వస్తున్న విమర్శలపైనా ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తంచేశారు. భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాభివృద్ది పనుల్లో సివిల్ సర్వీసెస్ అధికారులు గణనీయమైన […]
Venkaiah Naidu: బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైనట్లు సమాచారం. ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలతో పాటు ఇతర కీలక నేతలందరూ వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తరపున వెంకయ్యనాయుడ్ని పోటీలో నిలబెట్టాలని చూస్తున్నారట. మంగళవారం నాటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వెంకయ్యనాయుడి పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని […]
Venkaiah Naidu : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడులో మంచి హాస్య చతురుత ఉందన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన మాటలతో అందర్నీ నవ్విస్తూ ఉంటారు. తాజాగా, రాజ్యసభలో ఆయన అడిగిన ప్రశ్న అక్కడి వారందర్నీ తెగ నవ్వించేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే… నిన్న రాజ్యసభ సమావేశాల సందర్భంగా సభ్యులు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రముఖ మళయాల హీరో సురేష్ గోపీ వంతు వచ్చింది. ఆయన పైకి లేచి మాట్లాడబోయారు. సురేష్ గోపీ ముఖం వంక […]
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో సమాతామూర్తి సన్నిదిలో 11వ రోజు రామానుజచార్యల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో.. శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమతా మూర్తిని దర్శించుకున్నారు. సమతా మూర్తి ప్రాంగణంలో 108 దివ్య దేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్తులను పెంచుకోవడమే కాదు.. పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉందన్నారు. సాటి మనిషికి సేవ చేయడమే నిజమైన […]
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సమేతంగా వెంకయ్య నాయుడు ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి ఆశ్వీరచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చదవండి: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. ఆ ఎన్నికల […]
ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వ్యక్తి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్. సినిమాల ద్వారానే కాక తన మాటలతో కూడా ఫేమస్ అయిన బండ్ల గణేష్ తాజాగా నలుగురు ప్రముఖ తెలుగు వ్యక్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఈనాడు అధినేత రామోజీ రావు, జస్టిస్ ఎన్వీ రమణపై బండ్ల గణేష్ ఒక ఇంట్రస్టింగ్ ట్విట్ చేశారు. ‘నాకు తెలిసిన నాకిష్టమైన తెలుగు జాతి రత్నాలు’ […]
ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. అయినా కూడా ఆయన మెరుగుపడకపోవడంతో విషమించి మంగళవారం కన్నుమూశారు.సిరివెన్నెల మృతి పట్ల ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుుడ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ‘తెలుగు సినిమా గేయ రచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి […]
ఏపీకి ముఖ్యమంత్రి జగన్.. దేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అవకాశం వస్తే కాబోయే రాష్ట్రపతి కూడా. వీరిద్దరి పార్టీలు వేరైనా, భావాలు వేరైనా.. పరోక్షంగానైనా కలిసే సమయం వచ్చింది. ఎలానో చూద్దాం. రాజకీయల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు అంటూ ఎవరూ ఉండరు. ఇటీవల జగన్ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో రానున్న రాష్ట్రపతి ఎన్నికల పై ఓ స్పష్టత ఇచ్చారు. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించారు. వైసీపీ పార్టీ […]