టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ మొత్తం దేశాన్ని ఊపేస్తోంది. కాసుల వర్షం కురిపించే రిచ్ లీగ్ ఈ సీజన్ లో ఇప్పటికే తుది అంకానికి చేరుకుంది కూడా. ఇక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్న ఈ సమయాన ఐపీఎల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ సజ్జనార్ రంగంలోకి దిగారు.
చాలా మంది ప్రజలు.. తమ ప్రయాణానికి ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సురక్షితంగా వెళ్తాయనే నమ్మకంతో ఎక్కువ మంది వాటిల్లో ప్రయాణిచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థలు శుభవార్తలు చెప్తుంటాయి. తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న ప్రయోగాలు చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకొని టీఎస్ఆర్టీసీ ని లాభాల బాటలో తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
కంపెనీ ఉత్పత్తులు ప్రజలకు తెలియాలంటే సెలబ్రిటీ ఉండాలి. సెలబ్రిటీకి కోట్లు ఇచ్చి తమ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తుంటాయి కంపెనీలు. అయితే అటువంటి కమర్షియల్స్ లో సెలబ్రిటీలు నటించకూడదంటూ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఒక జేసీబీ డ్రైవర్ చేసిన పనికి సజ్జనార్ ఫిదా అయ్యారు. ఆ వీడియోను పోస్టు చేసిన సజ్జనార్.. ఆపద సమయంలో ఆదుకోవటమే మానవత్వం అనే సందేశాన్ని జోడించారు. దాన్ని చూసిన నెటిజన్లు సైతం జేసీబీ డ్రైవర్ను ప్రశంసిస్తున్నారు.
టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి పెద్దపీట వేస్తూ కొత్త బస్సులు తీసుకొస్తోంది. అదిరిపోయే లుక్, లగ్జరీ ఫీచర్లతో పాటు ఎన్నో సౌకర్యాలను ఈ బస్సుల్లో కల్పిస్తోంది.
ఆర్టీసీని ఆర్థిక పథం వైపు అడుగులు పెట్టించేందుకు టీఎస్ఆర్టీసీ మరో వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటికే పలు పథకాలు చేపట్టిన తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. ప్రయాణీకులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది. రానున్నదీ శుభకార్యాలు, పండుగలు, పెళ్లిళ్లు నేపథ్యంలో ప్రయాణీకులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు రాయితీలను ఇస్తున్నట్లు పేర్కొంది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది. ఆ […]
ప్రస్తుతం నడిచేది సోషల్ మీడియా యుగం. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు వరకు అందరూ సోషల్ మీడియాకు దాసులే. తమ మనసులోని భావాలను పదుగురితో పంచుకోవాలన్నా.. అభిమానులతో నిత్యం టచ్లో ఉండాలన్నా.. అందుకు సరైన వేదిక సోషల్ మీడియానే. సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండటం ఎంతో అవసరం. కానీ కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగులు కూడా సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. వారిలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒకరు. సజ్జనార్ […]
ప్రజలను సుదూర గమ్యాలకు చేర్చడంలో TSRTC కీలక పాత్ర పోషిస్తోంది. ఇక వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక.. సరికొత్త ఆలోచనలతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సజ్జనార్. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా రవాణపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నారు సజ్జనార్. అందులో భాగంగానే టీఎస్ ఆర్టీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ […]