యువ గళం పేరిట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 27 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని చెబుతున్నారు. పాదయాత్రపై నెలకొన్న సందిగ్ధత కూడా వీడింది. పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. కానీ, నిబంధనల నోటీసులను టీడీపీ నేతలు తిరస్కరించారు. మరోవైపు ఈ పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి స్పందించారు. పాదయాత్ర పేరిట గ్రామాల్లోకి ఏ […]