సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్ల కుమారులు, కూతుళ్లు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అందం అభినయం ఉన్న వరలక్ష్మి ఏ పాత్ర అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని నటిస్తుంది. ప్రస్తుతం సౌత్ లో లేడీ విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తుంది.
'క్రాక్', 'వీరసింహారెడ్డి' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న నటి వరలక్ష్మిని ఓసారి జైల్లో పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఈమె తండ్రి శరత్ కుమార్ బయటపెట్టారు. ఇంతకీ ఆమెని లాకప్ లో ఎందుకు ఉంచారో తెలుసా?
వరలక్ష్మి శరత్ కుమార్.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా పలు బాషల్లో చిత్రాలు చేస్తూ.. బిజీగా ఉంది. ఇక టాలీవుడ్ లో స్టైలిష్ లేడీ విలన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఓ కార్యక్రమంలో కోలీవుడ్ పరువుతీసేలా వ్యాఖ్యలు చేసింది జయమ్మ.
ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన మరో తెలుగు సినిమా 'మైఖేల్'. సందీప్ కిషన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
శరత్ కుమార్ బిడ్డగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే ఎంట్రీ వరకే తండ్రి పేరు వాడుకుంది. తర్వాత తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సాధారణంగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వారు ఎవరు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్.. మరీ ముఖ్యంగా విలన్ పాత్రలో కనిపించే సాహసం చేయరు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం.. బౌండరీలను చెరపేసి.. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర లభిస్తే చాలు విజృంభించిపోతున్నారు. మరీ ముఖ్యంగా విలన్ పాత్రలో.. స్టార్ హీరోలను […]