తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు బ్యాంక్ అధికారులు షాకిచ్చారు. రెండు నెలల్లోగా తమ దగ్గర తీసుకున్న రుణం చెల్లించకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. తాజాగా కర్ణాటక బ్యాంగ్ వంగలపూడి అనితకు బ్యాంక్ నోటీసులు పంపింది. తమ వద్ద తీసుకున్న 82, 71, 584 రూపాయల మొత్తాన్ని చెల్లించాలంటూ హైదరాబాద్ బంజారాహిల్స్లోని కర్ణాటక బ్యాంక్ అసెట్ రికవరీ మేనేజ్మెంట్ […]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను వివాదాన్ని రాజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గోరంట్ల మాధవ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు అధికార పార్టీ నేతలు.. ఈ విషయంలో విచారణ జరుగుతోంది.. దాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై స్పందించినందుకు గాను టీడీపీ నేత వంగలపూడి […]
ఆంధ్రప్రదేశ్లో అధికార, విపక్షాల మధ్య జోరుగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి కూడా ఇరు వర్గాల నేతలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలో ఏమాత్రం వెనకాడటం లేదు. అధికార పార్టీ నేతలపై విమర్శలు చేయడంలో ముందుంటారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ క్రమంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ కుమార్తెకే గౌరవ మర్యాదలకు దిక్కులేదని… ఇక తన పరిస్థితి […]
మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెంగళ వెంకట్రావ్ విరుచుకుపడ్డారు. మందు తాగుతావా లేదా చెప్పాలంటూ అనితకు సవాల్ విసిరారు. కాపు కులస్తుడైన తన భర్తను పోలీస్స్టేషన్లో చెప్పుతో కొట్టడమే కాకుండా… జైలుకు పంపించిన ఘనత ఈ వీర వనితదని గుర్తుచేశారు. ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు. కాపులను కించపరిచిన అనితను చంద్రబాబు పాయకరావు పేట ఇంచార్జ్, పోలిట్బ్యూరో సభ్యురాలిగా నియమించారు అని ఎద్దేవా […]
ఏపీ సీఎం జగన్ పై విపక్షం టీడీపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పలు అంశాల్లో.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివేకా హత్య విషయంలో మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ పాలనలో ఆడవారికి ఎలాంటి ప్రాధాన్యత లేదని.. సీఎం తన సొంత మనుషులను కూడా మోసం చేస్తున్నారని […]