వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సికింద్రాబాద్- విశాఖ మధ్య వందభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు మరో 3 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ఇస్తూ రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరోసారి ప్రమాదం జరిగింది. తాజాగా సికింద్రాబాద్-నుంచి విశాఖపట్నానికి వెళ్తుండగా ఖమ్మంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ మద్య కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల సౌకర్యార్థం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కానీ కొంత మంది ఆకతాయిలు ప్రభుత్వ ఆస్తులైన రైళ్లపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల రాళ్ల దాడులు జరిగాయి.
రాష్ట్రాల మధ్య, ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సెమీ స్పీడ్ రైళ్లను.. అత్యాధునిక హంగులతో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ తో రూపొందించారు. ఇప్పటికే.. దేశవ్యాప్తంగా 7 రైళ్లు పరుగులు పెడుతుండగా, 8వ రైలును ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్(తెలంగాణ) – విశాఖపట్నం(ఆంధ్ర ప్రదేశ్) నగరాల మధ్య పరుగులు పెడుతోంది. ఇది కాకుండా.. […]
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలోకి ‘వందే భారత్’ అనే ఒక కొత్త రైలు వచ్చింది. వేగం, అధునాతన సౌకర్యాలే ఈ ట్రైన్ ప్రత్యేకత. ఇప్పటి వరకు దేశంలో వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. అందులో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరిగే ట్రైన్ ఒకటి. అయితే.. ఇటివల ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాన మంత్రి మోదీ వర్చువల్గా ప్రారంభించారు. సికింద్రాబాద్లో బయలుదేరి వరంగల్-ఖమ్మం-రాజమండ్రిలో మాత్రమే ఆగి విశాఖకు […]
మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత వుండొచ్చు, కానీ అందరి కన్నా ముందే తెలుసుకోవాలన్న ఉబలాటం కొన్ని సార్లు చిక్కులకు దారితీయోచ్చు. ఏదీ కొత్తగా, వింతగా కనిపిస్తోందో దానితో లేదా వారితో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి సృష్టించిన హైప్ అంతా, […]
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి15 ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దేశానికే తలమానికంగా భావిస్తున్న వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ పరుగులు తియ్యబోతోంది. దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్ రైలు ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టడానికి సిద్ధం అయింది. బయట నుంచి అదిరిపోయే లుక్, లోపల ఓ రేంజ్లో ఉండే ఫెసిలిటీస్తో వందే భారత్ […]
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా.. త్వరలో ప్రారంభించనున్న వందే భారత్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే.. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వందే భారత్ రైలుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీద ప్రారంభం కానున్న వందే భారత్ రైలు.. […]
విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. కంచెరపాలెం సమీపంలో ఉన్న రైలులోని ఓ కోచ్ పై రాళ్లతో దాడి చేసినట్లు ప్రముఖ న్యూస్ సంస్థ ఏఎన్ఐ వీడియో షేర్ చేసింది. అయితే ఎవరు దాడి చేశారు? ఎందుకు దాడి చేశారు? అనే అంశాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ […]
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’ రైలు తొలిసారి విశాఖపట్నం రైల్వే స్టేషన్కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఈ రైలును విశాఖకు తీసుకువచ్చారు. అత్యాధునిక సదుపాయాలు, అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరడం దీని ప్రత్యేకత. అందువల్ల ఈ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తిరగనున్న ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 19న సికింద్రాబాద్ రైల్వే సస్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఎలాగూ.. […]