నిత్యం వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తోంది ఇండియన్ రైల్వేస్. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో సంస్కరణలను చేపడుతూ ప్రయాణికుల ఆదరణ పొందింది.
కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుందామనుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. నిర్లక్ష్యం నిలువునా ముంచేస్తుంది. బాధితుల్ని చేసి ఆడుకుంటుంది.
దేశంలో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి రైల్వే. అయితే గతంలో రైల్వేపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. గూడ్సు కన్నా ఘోరంగా వెళుతూ, సమయానికి రాకపోకగా, గమ్యస్థానానికి చూడా వేళకు చేరుకోదు. క్రాసింగ్ ఉంటే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది.
దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నెలలో తెలంగాణలోని ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైలు అగ్నిప్రమాదానికి గురైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
రైల్వే ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ పలు రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉంటుంది. ప్రయాణికుల రక్షణ కోసం కొన్ని రకాల సింబల్స్ ను ఏర్పాటు చేస్తుంది. వాటిల్లో 'X' గుర్తు ఒకటి. ఇది రైలు చివరి బోగీలో కనిపిస్తుంటుంది. కానీ వందే భారత్ లో మాత్రం ఉండకపోవడానికి కారణమేంటంటే?
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన వందే భారత్ రైళ్ల పట్ల ప్రజాధారణ పెరుగుతోంది. కాగా వందే భారత్ రైళ్ల రంగును మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఇంతకు ముందు తెలుపు, నీలం రంగులో కనిపించిన వందే భారత్ ఇకపై కాషాయ రంగులో కనిపించనుంది.
ఏపీలో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. మరో వందే భారత్ రైలు అడుగుపెట్టనుంది. ఈ నెలలోనే వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఎక్కడ నుంచి ఎక్కడ వరకూ ఈ రైలు నడుస్తుంది. ఎప్పుడు ఈ రైలు ప్రారంభమవుతుంది? అనే వివరాలు మీ కోసం.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో తాజాగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు భయంతో ఆ ట్రైన్ లోకి అందరినీ తోసుకుంటూ వచ్చాడు. ఇక వస్తూ వస్తూనే అందులో ఉన్న మరుగుదొడ్లోకి వెళ్లాడు. కొన్ని గంటలు గడిచినా ఆ యువకుడు అందులో నుంచి బయటకు మాత్రం రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రయాణం అంటేనే వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. వ్యయం అయితే పెట్టొచ్చు కానీ.. ప్రయాణం చేయాలంటే శారీరకంగా సంసిద్ధత ఉండాలి. కొంచెం ప్రయాణం చేస్తేనే అలసట ఏర్పడుతుంది. ఇక ఫ్యామిలీతో కలిసి టూర్ వేయాలంటే ఒళ్లు హునం అయినట్లే
వేగవంతమైన ట్రైన్లను నడపాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ రైల్వే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దానిలో భాగంగా పలు మార్గాల్లో ట్రైన్లను ప్రారంభించింది. ఇప్పుడు మరిన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు 80 వందే భారత్ ట్రైన్లకు ఆర్డర్ ఇచ్చింది.