SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »Vande Bharat Express

Vande Bharat Express

    సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్.. ఎప్పటి నుంచంటే?

    సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్.. ఎప్పటి నుంచంటే?

    వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సికింద్రాబాద్- విశాఖ మధ్య వందభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు మరో 3 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ఇస్తూ రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది.

    Updated On - Fri - 24 March 23
    వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరోసారి ప్రమాదం

    వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరోసారి ప్రమాదం

    వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరోసారి ప్రమాదం జరిగింది. తాజాగా సికింద్రాబాద్-నుంచి విశాఖపట్నానికి వెళ్తుండగా ఖమ్మంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

    Published Date - Sun - 12 March 23
    వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. కఠిన హెచ్చరికలు జారీ!

    వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. కఠిన హెచ్చరికలు జారీ!

    ఈ మద్య కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల సౌకర్యార్థం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కానీ కొంత మంది ఆకతాయిలు ప్రభుత్వ ఆస్తులైన రైళ్లపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల రాళ్ల దాడులు జరిగాయి.

    Published Date - Sun - 26 February 23
    హైదరాబాద్‌కు మరో మూడు వందే భారత్ రైళ్లు.. ఏయే నగరాల మధ్య అంటే..?

    హైదరాబాద్‌కు మరో మూడు వందే భారత్ రైళ్లు.. ఏయే నగరాల మధ్య అంటే..?

    రాష్ట్రాల మధ్య, ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సెమీ స్పీడ్ రైళ్లను.. అత్యాధునిక హంగులతో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ తో రూపొందించారు. ఇప్పటికే.. దేశవ్యాప్తంగా 7 రైళ్లు పరుగులు పెడుతుండగా, 8వ రైలును ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్(తెలంగాణ) – విశాఖపట్నం(ఆంధ్ర ప్రదేశ్) నగరాల మధ్య పరుగులు పెడుతోంది. ఇది కాకుండా.. […]

    Published Date - Sun - 22 January 23
    ‘వందే భారత్’ రైలుపై రాళ్ళ దాడి దేనికి? పూల వర్షం దేనికి? అసలు బుద్ధి ఉందా?

    ‘వందే భారత్’ రైలుపై రాళ్ళ దాడి దేనికి? పూల వర్షం దేనికి? అసలు బుద్ధి ఉందా?

    ఆసియా ఖండంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ ఇండియన్‌ రైల్వేస్‌. ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలోకి ‘వందే భారత్‌’ అనే ఒక కొత్త రైలు వచ్చింది. వేగం, అధునాతన సౌకర్యాలే ఈ ట్రైన్‌ ప్రత్యేకత. ఇప్పటి వరకు దేశంలో వందే భారత్‌ రైళ్లను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. అందులో సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య తిరిగే ట్రైన్‌ ఒకటి. అయితే.. ఇటివల ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాన మంత్రి మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో బయలుదేరి వరంగల్‌-ఖమ్మం-రాజమండ్రిలో మాత్రమే ఆగి విశాఖకు […]

    Updated On - Sat - 21 January 23
    ఫొటో కోసం వందే భారత్ రైలు ఎక్కాడు.. డోర్లు మూసుకోవడంతో..!

    ఫొటో కోసం వందే భారత్ రైలు ఎక్కాడు.. డోర్లు మూసుకోవడంతో..!

    మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత వుండొచ్చు, కానీ అందరి కన్నా ముందే తెలుసుకోవాలన్న ఉబలాటం కొన్ని సార్లు చిక్కులకు దారితీయోచ్చు. ఏదీ కొత్తగా, వింతగా కనిపిస్తోందో దానితో లేదా వారితో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి సృష్టించిన హైప్ అంతా, […]

    Published Date - Tue - 17 January 23
    సికింద్రాబాద్, విశాఖ వందే భారత్ రైలు! టికెట్ ధర వివరాలు ఇవే..

    సికింద్రాబాద్, విశాఖ వందే భారత్ రైలు! టికెట్ ధర వివరాలు ఇవే..

    సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి15 ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దేశానికే తలమానికంగా భావిస్తున్న వందేభారత్‌ రైలు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ పరుగులు తియ్యబోతోంది. దేశంలో సెమీ బుల్లెట్‌ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్‌ రైలు ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టడానికి సిద్ధం అయింది. బయట నుంచి అదిరిపోయే లుక్‌, లోపల ఓ రేంజ్‌లో ఉండే ఫెసిలిటీస్‌తో వందే భారత్‌ […]

    Published Date - Sat - 14 January 23
    విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి కేసు! ఆ ముగ్గురు అరెస్ట్!

    విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి కేసు! ఆ ముగ్గురు అరెస్ట్!

    కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా.. త్వరలో ప్రారంభించనున్న వందే భారత్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే.. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వందే భారత్ రైలుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీద ప్రారంభం కానున్న వందే భారత్ రైలు.. […]

    Updated On - Fri - 13 January 23
    బ్రేకింగ్: విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లదాడి!

    బ్రేకింగ్: విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లదాడి!

    విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. కంచెరపాలెం సమీపంలో ఉన్న రైలులోని ఓ కోచ్ పై రాళ్లతో దాడి చేసినట్లు ప్రముఖ న్యూస్ సంస్థ ఏఎన్ఐ వీడియో షేర్ చేసింది. అయితే ఎవరు దాడి చేశారు? ఎందుకు దాడి చేశారు? అనే అంశాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ […]

    Published Date - Wed - 11 January 23
    విశాఖ చేరుకున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే..!

    విశాఖ చేరుకున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే..!

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు తొలిసారి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఈ రైలును విశాఖకు తీసుకువచ్చారు. అత్యాధునిక సదుపాయాలు, అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరడం దీని ప్రత్యేకత. అందువల్ల ఈ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తిరగనున్న ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 19న సికింద్రాబాద్ రైల్వే సస్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఎలాగూ.. […]

    Published Date - Wed - 11 January 23

తాజా వార్తలు

  • ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!

  • నా కూతురు నెలలు నిండకుండానే పుట్టింది.. ఏడు రోజులు ICUలో ఉంచారు: స్టార్ హీరోయిన్

  • IPL దెబ్బకు జియో యాప్ క్రాష్! ఒక్కసారిగా లాగిన్ అవ్వడంతో..

  • ఐపీఎల్ 2023: విలియమ్సన్‌కు తీవ్ర గాయం.. నొప్పితో విలవిలలాడుతూ..!

  • విషాదం.. ‘ఆస్కార్’ బొమ్మన్, బెల్లి దంపతుల దగ్గరున్న ఏనుగు మృతి

  • అమానుషం.. ఆడపిల్ల పుట్టిందని భార్యను హాస్పిటల్‌లోనే..!

  • ప్రజలు అంతా తుపాకులు కొనుక్కోండి! ప్రభుత్వం ఆదేశం!

Most viewed

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే.. మీ కూతురికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్లే!

  • కిలో జీడిపప్పు 30 రూపాయలే.. ఎక్కడో కాదు మనదగ్గరే!

  • ఒకే ఒక్క సాంగ్ తో.. కోటి ఆఫర్ దక్కించుకున్న సింగర్ సౌజన్య!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

  • నీటి కోసం బోరు తవ్వగా.. అందులో నుంచి బంగారం పొడి బయటకు..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam