మనదేశంలో కొన్ని దేవాలయాలు అద్భుతాలకు నిలయాలు. అలాగే ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న బన్షీ నారాయణ్ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడి కేవలం రక్షా బంధన్ పండుగ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటో, ప్రత్యేకతలేంటో మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
ఈ మధ్యకాలంలో యువత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంచి, చెడు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. జైలు శిక్షలు కఠినంగా అమలు పరుస్తున్నా కూడా మారండం లేదు.
ఉత్తర భారతదేశంలో కన్వర్ యాత్ర ప్రారంభమైంది. దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. హరిద్వార్ కన్వర్ యాత్ర జులై 15 వరకు కొనసాగుతుంది. మరిన్ని విశేషాలను తెలుసుకుందాం..
భారతీయులు ఎంతో పవిత్రంగా దర్శించుకునే ఆలయాల్లో ఒకటి కేదార్నాథ్ మందిర్. పరమశివుడు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తుంది. అయినా కూడా శివుడి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వెళ్తుంటారు.
ఈ మద్య కాలంలొో చాలా మంది పెద్దగా కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గాలు ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆన్ లైన్ వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు.
టీచర్లు పాఠశాలలకు సరిగా హాజరు కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగేలా వ్యవహరించే వారి పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం సెలవులో ఉంటున్న ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
డెహ్రడూన్ లో క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్న కోచ్ నరేంద్ర షాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఇతను ప్రస్తుతం భారత ఉమెన్స్ జట్టులో ప్లేయర్ గా ఉంటున్న స్పిన్నర్ స్నేహ రానా కోచ్ కావడం గమనార్హం.