జీవితంలో చోటుచేసుకున్న కష్టాలు, అవమానాలే విజయానికి సోపానాలు. ఇటువంటి అనుభవ పాఠాలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి దోహదపడతాయి. సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఇదే రీతిలో ఓ యువకుడు తన చిన్న తనంలోనే తండ్రి చనిపోయినప్పటికి తల్లి కష్టం తో చదువుకుని దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన ఐఎఎస్ సాధించి ఆ తల్లి కష్టానికి ప్రతిఫలం అందించారు.
కుటుంబ భారాన్ని మోసే తండ్రి మృత్యువాత పడ్డాడు. బిడ్డల కడుపు నింపడం కోసం ఆ తల్లి వంట మనిషిగా మారింది. చిన్నప్పటి నుంచి తల్లి కష్టం చూస్తూ పెరిగిన యువకుడు.. ఆమె పడ్డ కష్టానికి ప్రతిఫలంగా సివిల్స్లో ర్యాంకు సాధించాడు. ఆ వివరాలు..
యువతులు విద్యా, ఉద్యోగం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి ఉద్యోగాలను సైతం సాధిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సివిల్ సర్వీసెస్-2022 తుది ఫలితాల్లో అమ్మాయిలే తొలి నాలుగు ర్యాంకులను సొంతం చేసుకున్నారు.
దేశంలో అత్యున్నత ప్రభుత్వ సర్వీసులైన ఐఎఎస్, ఐపిఎస్ ఉద్యోగాలు సాధించాలని యువత కలలు కంటుంటారు. ఐఎఎస్, ఐపిఎస్ లుగా ఎంపికై దేశ సేవలో తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఏండ్ల తరబడి సన్నద్ధమై యూపిఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలను రాస్తారు. సివిల్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమందికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి దేశానికి సేవ చేయాలని చాలా మంది యువతీ యువకులు కలలుకంటారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. నిద్రాహారాలు మానేసి ప్రిపేర్ అవుతుంటారు. అంత కష్టపడి చదువుతున్న వీరిపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత హోదా ఉద్యోగాలు భర్తీ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం వివిధ సివిల్ సర్వీసులకు చెందిన 1105 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి […]
భారతదేశంలో చాలా మంది ఉద్యోగాలకు ట్రై చేస్తుంటారు. కానీ ఎక్కువ మంది యువత లక్ష్యం మాత్రం IAS, IPS లు కావడమే. ఉన్నత స్థాయి పదవిలో ఉంటూ దేశానికి సేవచెయ్యాలనే తపన వారిలో ఉంటుంది. అయితే షార్ట్ కట్ లో సివిల్స్ ఎగ్జామ్ అంత కఠినమైన పరీక్ష మరోకటి ఉండదని పేరుకూడా ఉంది. అదీకాక సివిల్స్ పరీక్ష ఏటా లక్షల మంది రాస్తున్నప్పటికీ.. సివిల్స్ క్లియర్ చేసేవారి సంఖ్య మాత్రం వందల్లో ఉంటుంది. మరి ఇంతటి క్రేజ్, […]
2021 సివిల్స్ సర్వీసెస్ ఫలితాలు సోమవారం ఉదయం విడుదల అయ్యాయి. ఆల్ ఇండియా సివిల్ సర్వీసుల కోసం 685 మందిని UPSC బోర్డు ఎంపిక చేసింది. 2021 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అమ్మాయిలు హవా చాటారు. టాప్ ఫోర్ ర్యాంకులు అమ్మాయిలే సాధించడం గమన్హారం. టాప్ ర్యాంకర్ గా శృతి శర్మ నిలిచారు. రెండో ర్యాంకును అంకిత అగర్వాల్, మూడో ర్యాంకును గామిని సింగ్లా సాధించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్స్ తర్వాత యూపీఎస్సీ తుది ఫలితాలను […]
ప్రభుత్వ ఉద్యోగం కోసం యువత ఎంతో కృషి చేస్తూ ఉంటారు . ర్యాంకు లో విజయం సాధించిన వారంతా ఐఏఎస్ కోసం కలలు కంటుంటారు .అయితే కన్నా కలలు నెరవేరాలంటే ఎంతో బాగా కృషి చేయాలి .. శ్రమించాలి . ఐఏఎస్ అంటే ఇక మరి చెప్పనక్కర్లేదు. వందల్లో ఉండే పోస్టులకు ఏటా లక్షల్లో అప్లై చేస్తుంటారు. అంతలా కృషిచేసినా కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు. ఎన్నో లక్షల మంది ప్రయత్నం చేస్తారు కానీ కొందరిని మాత్రమే విజయం […]