టీకేడీ డబ్ల్యూడీ 4బీ 40049 రైలుకు ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. అశోక చక్ర’ అని పేరు పెట్టింది. సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చేరుకుని మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులతో పోరాడిన ధీరుడు