ఉదయాన్నే సూర్యోదయం పసుపు, నారింజ, ఎరుపు కలగలిపిన రంగులో ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నంగా మారింది. ఉన్నట్టుండి నారింజ రంగులోకి మారిపోయింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు అధికారులు అమెరికా వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.
55 అంగుళాల స్మార్ట్ టీవీ, అది కూడా 4కే రిజల్యూషన్ ఉన్న టీవీ ఒక కంపెనీ ఉచితంగా ఇచ్చేస్తుంది. ఒకరో ఇద్దరికో కాదు, ఏకంగా 5 లక్షల మందికి ఫ్రీగా ఇస్తుంది.
చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన అమ్మ, నాన్నల పేరు నిలబెట్టాలని, వారిని బాగా చూసుకోవాలని కలలు కనే యువకుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లే యువకులను మృత్యువు ఏదో రూపంలో వెంటాడుతోంది. ఒక తెలుగు యువకుడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించాడు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 వేల ఆవులు రైతు కళ్ళ ముందు కాలి బూడిదైపోయాయి. ఒక ఆవుకి దెబ్బ తగిలితేనే విలవిలలాడే పరిస్థితి. చనిపోతే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది 18 వేల ఆవులు కళ్ళ ముందే బూడిదైపోయాయి.
కొంతమందికి అదృష్టం శని పట్టినట్టు పడుతుంది. తమ మీద నమ్మకం లేకపోయినా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తారు. కానీ నమ్మకం లేకుండా కొనుగోలు చేసిన వారినే లాటరీ వరిస్తుంది. తమకు లాటరీ తగిలిన విషయం చెప్పినా నమ్మరు. తాజాగా ఓ వృద్ధుడికి ఏకంగా రూ. 328 కోట్లకు పైనే లాటరీ వరించింది.
ఆడబిడ్డ అయితే తీసేయండి అని, అబార్షన్ చేసేయండి, చెత్త కుప్పలో పడేయండి అని చులకన చేసే మనుషులున్న ఈ సమాజంలో ఆడపిల్ల పుడితే పండగ చేసుకునే మనుషులు ఉంటారా? అంటే ఉంటారు. ఆడపిల్ల పుట్టిందని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు అంతా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే వారి వంశంలో 138 ఏళ్ల తర్వాత పుట్టిన మొట్టమొదటి ఆడబిడ్డ కాబట్టి. 138 ఏళ్ల కాలంలో ప్రతీ తరంలో వారి కుటుంబంలో అందరూ మగ పిల్లలే. ఒక్కసారి కూడా ఆడపిల్ల పుట్టలేదు. అందుకే తొలి ఆడబిడ్డ పుట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వారిద్దరికీ ఆరేళ్ళ క్రితం పెళ్లయ్యింది. కొన్నేళ్ల పాటు వీరి కాపురం బానే సాగింది. విడాకులు కూడా తీసుకున్నారు. కట్ చేస్తే భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. కొన్ని రోజులకు అతను చనిపోలేదని తెలిసి షాక్ అయ్యింది. అంతేకాదు వేరే అమ్మాయితో కలిసి జీవిస్తున్నాడని తెలిసింది. దీంతో ఆ భార్య ఏం చేసిందంటే?
ఏ పనీ చేయకపోయినా కూడా జీతం ఇస్తారా? నీ కంటికి మరీ అంత ఎ*వలా కనబడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనబడట్లేదా అని మనసులో బ్రహ్మానందం డవిలాగ్ వేసుకున్నా గానీ అదే నిజం. ఏ ఎ*వ కాదండి బాబూ.. ఏ పనీ చేయకపోయినా కూడా కోటిన్నరకు పైగా జీతం ఇచ్చిందని ఒక యువతి వెల్లడించింది. ఇది నిజం.
డైలీ ఇంట్లో కూర్చుని చేసే పనా? రోజుకు రూ. 40 వేలు ఇస్తుందా? ఏడాదికి కోటిన్నర సంపాదించుకోవచ్చా? ఏంటా జాబు? ఏంటా కంపెనీ? అనే కదా మీ డౌటు. మరేం లేదండీ.. చాలా సింపుల్ జాబ్. రోజూ మామూలుగా, క్యాజువల్ గా చేసే పనే. వాళ్ళు అడిగింది డౌన్ లోడ్ చేయాలి అంతే. డౌన్ లోడ్ చేసి కంపెనీకి ఇవ్వాలి.
ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. క్లాస్ ఫ్యాన్స్ లో కూడా మాస్ యాంగిల్ ని బయటకు తీసే సత్తా ఎన్టీఆర్ ది. అలాంటి ఎన్టీఆర్ కొరటాల శివతో చేస్తున్న సినిమా అప్డేట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ అప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసారు. ఎన్టీఆర్ కు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏకంగా ఆకాశంలో విమానానికి బ్యానర్ కట్టి మరీ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.