వైద్యం కోసం వచ్చే ఓ పేషెంట్ తో ఎఫైర్ పెట్టుకుంది ఓ నర్సు. ఏకంగా ఆసుపత్రిలోనే అతడితో శృంగారంలో పాల్గొన్నది. ఆ తరువాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆసుపత్రి వర్గాలు షాక్ కు గరుయ్యాయి.
2008 లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడినా.. ఆ తర్వాత ఇరుదేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాధి ఆటగాళ్లను ఈ మెగా టోర్నీ నుండి నిషేధించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పాక్ మాజీ పేసర్ ఐపీఎల్ డెబ్యూ చేయడానికి సిద్ధమైపోయాడని తెలుస్తుంది.
కూలి పని, చేతి వృత్తి ఏదైతే ఏముంది.. కష్టపడి పని చేసే వాళ్ళకి పెద్దగా సంపాదించుకునే అవకాశం ఉండదు. ఎంత కష్టపడినా నెలకు రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు మించి సంపాదించలేరు. కానీ ఒక వ్యక్తి మాత్రం కష్టపడుతూ ఏడాదికి రూ. 2 కోట్లు పైనే సంపాదిస్తున్నాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదూ. కష్టపడితే చెమట వస్తుంది కానీ కోట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే.
చికెన్ కబాబ్ తినడానికని వెళ్లిన బస్సు డ్రైవర్ ని అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. చికెన్ కబాబ్ ఆర్డర్ చేశాడు. కట్ చేస్తే 10 కోట్లు వచ్చి పడ్డాయి.
కోహినూర్ వజ్రం గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారతీయులు ఒకింత గర్వంగా భావిస్తారు. ఎప్పటికైనా బ్రిటన్ నుంచి ఈ వజ్రం దేశానికి తీసుకొస్తే బాగుంటుందని ప్రతి భారతీయుడు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కోహినూర్ కోసం ప్రయత్నాలు చేస్తుందంటూ బ్రిటన్ మీడియా కథనాలు వెలువరించింది.
క్యాడ్బరీ చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అందువల్ల యూకేలోని సూపర్ మార్కెట్ల నుంచి ఈ ఉత్పత్తులను నిషేదిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే కొని ఉంటే ఆ ఉత్పత్తులను ఎక్కడ కొన్నారో అక్కడ తిరిగి ఇచ్చేయమంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది దేవుళ్లపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. అందుకే నిత్యం దైవ పూజ, దైవ దర్శనాలు చేస్తుంటారు. ఇలా దేవాలయాలు దర్శించిన సమయంలో విరాళాలు కూడా ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపార వేత్త ఆలయ నిర్మాణానికి రూ.250 కోట్ల విరాళం ఇచ్చారు.
ఆకాశం నుంచి ఉన్నట్టుండి ఒక వస్తువు జారి పడింది. అతి పెద్ద వెలుగుతో అది భూమ్మీదకు చేరుకుంది. ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దేశం కాని దేశంలో మరణిస్తే మృతదేశం స్వదేశానికి రావాలంటే చాలా కష్టం. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. చివరి చూపు చూసే అవకాశం దక్కుతుందో లేదో అని తల్లిదండ్రులు అనుక్షణం బాధపడుతుంటారు. దెబ్బ తగిలితేనే కంగారుపడే తల్లిదండ్రులు బిడ్డ చనిపోతే చూడకుండా ఉండగలరా? ప్రస్తుతం సాయి తేజస్వి తల్లిదండ్రుల పరిస్థితి ఇదే.
ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుద్దామని విదేశాలకు వెళుతున్నారు భారతీయులు. అయితే జాతి వివక్షకు గురికావడమో, లేదంటే రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, విహార యాత్రల సమయాల్లో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాాజగా మరో తెలుగు తేజం నేలరాలింది.
వేల కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు ఎక్కువగా లండన్ పోయి తల దాచుకుంటారు. ఇలా ఎందుకు చాలా మంది లండన్ పోయి దాక్కుంటున్నారని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే లండన్ వెళ్లి దాక్కోడానికి కారణం ఉంది. వేల కోట్లు స్కామ్ చేసి లండన్ పారిపోవడం వెనుక పెద్ద స్కెచ్ ఉంది.