కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ఇటు రాజకీయ పార్టీలు, అటు ప్రజలు పెదవి విరుస్తున్నారు. అసలు బడ్జెట్ లో కేంద్రం ఎవరికి ఏం కేటాయించిందో కూడా జనాలకు అర్థం కాలేదు. విశ్లేషకులు మాత్రం బడ్జెట్ లో చాలా వర్గాల వారికి ఊరట కలిగించే అంశాలున్నాయి అంటున్నారు. బడ్జెట్ అనగానే సామాన్యులు ఇంధన ధరలు పెరుగుతున్నాయా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తారు. అయితే బడ్జెట్ లో పెట్రోల్, […]
హైదరాబాద్- కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదు.. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదు.. కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధాన మంత్రి.. బీజేపీ మత పిచ్చి పార్టీ.. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి సిగ్గు, శరం లేదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై వాడిన పరుషపదజాలం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, […]
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్-2022 ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా భారత్ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా లభించనుండగా.. కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా […]
దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోస్టాఫీసులను బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షన్నర పోస్టాఫీసుల్లో ఇకపై బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అంటే నగదు జమ చేయడం, విత్ డ్రా, ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు ఏటీఏం సేవలు కూడా అందిస్తాయని తెలిపారు. ఇప్పటికే పోస్టల్ […]
కేంద్ర వార్షిక బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపేందుకు మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్లో సమావేశమయ్యింది. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ను ప్రవేశపెడతారు. అంతకుముందు 2021-22లో మొదటిసారి పేపర్లెస్ యూనియన్ బడ్జెట్ను సమర్పించారు. ఆర్థిక మంత్రి […]