గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మంచి ఉద్యోగం వస్తే చదువుకున్న చదువుకు న్యాయం జరుగుతుంది అని ఉద్యోగం కోసం ఎదురుచూస్తే జీవితం అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఇచ్చేంత కెపాసిటీ కంపెనీలకు లేవు. అందరూ సాఫ్ట్ వేర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు అయిపోతే వ్యవసాయం చేసేది ఎవరు? కూలి పనులు చేసేది ఎవరు? ఏదైనా పనే. ఏ పని చేసినా గౌరవంగా చేయాలి. నలుగురు గౌరవించేలా చేయాలి. ప్రస్తుతం యువత ఆలోచనలు ఇలానే ఉన్నాయి.
జాబ్ చేయకున్నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పొందవచ్చునని మీకు తెలుసా? అలా అని ఫేక్ సర్టిఫికెట్ కాదు. జెన్యూన్ గా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్. మరి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
ఉద్యోగం.. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ దీని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక కోరుకున్న ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్తున్నామంటే ఆ సంతోషం వేరనే చెప్పాలి. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఇంటర్వ్యూకి ఎలా వెళ్లాలి అని విషయంలో మాత్రం చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అసలు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంట్రి డ్రెస్ కోడ్ ధరించాలి? ఇవి కాకుండా తీసుకోవాల్సిన మరిన్ని ఖచ్చితమైన జాగత్తలు ఏంటనేవి పూర్తి […]
ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ముఖ్యమైనది.. నిరుద్యోగం. ప్రభుత్వ శాఖల్లో కొలువులు తక్కువ.. కాంపిటీషన్ ఎక్కువ. ఇక ప్రైవేటు జాబ్ అంటే.. పని ఎక్కువ.. జీతం తక్కువ.. పైగా ఏ నిమిషం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే భయం ఉంటుంది. ఈ గోల దేనికి.. చక్కగా ఏదైన పరిశ్రమ స్థాపించి.. మనకు మనం పని కల్పించుకోవడమే కాక.. మరి కొందరికి ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందని కొందరు ఆలోచిస్తారు. ఆలోచన సరే.. మరి ఆచరణలో […]
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ముంబై మెట్రో రైల్ లోని పలు సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందు కోసం ఆసక్తి గల అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఎంపికైన వారికి నెల రూ.లక్ష వరకు జీతం పొందచ్చని సంస్థ ప్రకటనలో తెలిపింది. అసలు ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? దరఖాస్తు ఎలా చేసుకోవాలనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]
రాష్ట్ర వ్యాప్తంగా ఛలో కలెక్టరేట్ పేరుతో నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీలు కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. నోటిఫికేషన్లు ఎక్కడని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మొన్నటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కారును తూట్లు పొడిచారు. పీఆర్సీపై కదం తొక్కారు. ఛలో విజయవాడతో జగనన్నకు ముచ్చెమటలు పట్టించారు. సమ్మె సైరన్తో నిద్రలేకుండా చేశారు. చివరాఖరికి ఎలాగోలా పీఆర్సీ సెగపై నీళ్లు చల్లారు. అటు ఆ మంట అలా చల్లారిందో లేదో.. ఇటు నిరుద్యోగుల ఆగ్రహ […]