ప్రతి సంస్థలోనూ ఓ సాఫ్ట్ వేర్ ఉంటుంది. అందుకోసం సాఫ్ట్ వేర్ నిపుణుల బృందం ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఆ సాఫ్ట్ వేర్ లో బగ్స్ రూపంలో దోషాలు ఏర్పడి.. పనికి అడ్డంకిగా మారతాయి. అవి సంస్థలు సైతం కనిపెట్టలేవు. దీంతో హ్యాకర్లు, సాఫ్ట్ వేర్ నిపుణులు రంగంలోకి దిగి వాటిని కనిపెడుతుంటారు. కనిపెడితే భారీ నజరానా కూడా తీసుకుంటారు.
రైడ్ షేరింగ్ ప్లాట్ ఫారమ్ లైన ఓలా, ఉబెర్, ర్యాపిడోలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం తాజాగా.. ఉబెర్, ఓలా,ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాను సైతం విధిస్తామని రవాణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.