ఈ మధ్య ప్రపంచంలో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రకృతి మనుషులపై పగబట్టిందా అన్న రీతిలో వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం వల్ల 50 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రపంచాన్ని ఇప్పుడు భూకంపాలు వెంటాడుతున్నాయి.. ప్రకృతి మనిషిపై పగబట్టిందా అన్న తీరులో వరుస భూకంపాలు మనిషికి కంటిమీ కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది అతి పెద్ద భూకంప టర్కీ, సిరియాలో సంభవించింది.. ఈ భూకంప ధాటికి 50 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఈ మద్య ప్రపంచ దేశాల్లో వరుస భూకంపాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఏ క్షణంలో భూకంపం వస్తుందో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకం ప్రళయం తల్చుకుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ దారుణ ఘటనలో 50 వేల మంది చనిపోయారు.
ఈ మద్య వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం విషాదం నుంచి కోలుకోక ముందే పలు చోట్ల వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ మద్య వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ భూకంపాలు సంభవిస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం ఇంకా మరువకముందే పలు చోట్ల భూకంపాలు వస్తున్నాయి.
గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇక్కడ పలుమార్లు భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య భారత్ లో సైతం వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా గత కొంత కాలంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం వల్ల కోట్ల ఆస్తి నష్టంతో పాటు 50 వేల మంది మరణించారు. ఇప్పటికీ అక్కడ పలుమార్లు భూకంపం వస్తూనే ఉందని అధికారులు అంటున్నారు.
ఇటీవల వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప విషాదం నుంచి ఇంకా కోలుకోక ముందు పలు దేశాల్లో వరుస భూకంపాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ భూకంపాల తీవ్ర స్థాయిలో వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.
ఈ మద్య కాలంలో ఎక్కువగా భూకంపాలు మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏప్పుడు భూకంపాలు వస్తాయో.. ప్రాణాలు పోతాయో అని భయంతో వణికిపోతున్నారు. ఈ నెల టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు..
ఇటీవల టర్కీ సిరియా దేశాలను భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం ధాటికి వేల భవనాలు కుప్పకూలడంతో 47 వేల మందికి పైగా మరణించారు. అనేక మంది గాయాలపాలయ్యారు. లక్షల మంది నివాసాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తేరుకునేలోపే మళ్ళీ భూకంపం వచ్చింది. ముగ్గురు మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. అయితే టర్కీ మాదిరి భారత్ లోనూ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ శాస్త్రవేత్త హెచ్చరించారు.