తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే టీటీడీ బోర్డు భక్తులకు అనేక రకాల సౌకర్యాలు కలిపిస్తుంది. అలానే రైల్వేశాఖ కూడా శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలానే భక్తులకు సంతోషాన్ని కలిగించే ఓ నిర్ణయం టీటీడీ తీసుకుంది.
ప్రపంచంలో ప్రస్థిది చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే తమ సామర్థ్యం మేరకు భక్తులు స్వామి వారికి విరాళం సమర్పిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు శ్రీవారికి భారీ విరాళం అందించారు.
ప్రపంచ నలుమూల నుంచి నిత్యం తిరుమలకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలానే వారి సౌకర్యార్ధం టీటీడీ కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. తాజాగా భక్తులకు టీటీడీ అధికారులు ఓ శుభవార్త చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో మార్చి నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలను, ఇతర కార్యక్రమాలను టీటీడీ ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదే విధంగా తిరుమలలో లభించే స్వామి వారి ప్రసాదం ఎంతో ప్రత్యేతను కలిగి ఉంది. స్వామి ప్రసాదం కోసం భక్తులు ఎగబడుతుంటారు. ఇదే సమయంలో టీటీడీ సైతం భక్తులు స్వామి వారి ప్రసాదం భక్తులకు అందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అలానే లడ్డు తయారీని వేగవంతం […]
సినీ నటి కరాటే కళ్యాణి గురించి తెలుగు ఇండ్రస్టీలో తెలియని వారుండరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటారు. మా ఎన్నికలు నుండి మొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రూపొందిన పరి అనే ప్రైవేట్ ఆల్చమ్పై ఫిర్యాదు చేయడం వరకు పరిశ్రమ బయట, లోపల ఆమె పేరు మారుమోగుతూనే ఉంది. అవే కాకుండా పిల్లలను అక్రమంగా దత్తత తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె […]
మత సామరస్యానికి ప్రతీక మన భారత దేశం. అన్ని మతాల వారు, కులాల వారు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటున్నారు. ఇక ఇతర మతాల వారి దేవులను గౌరవిస్తుటారు. మరికొందరు అయితే పూజలు, ప్రార్ధనల కూడా చేస్తుంటారు. ఇతర మతల దేవాలయాలు , మసీదు, చర్చీల నిర్మాణలకు, ఇతర కార్యక్రమాలకు విరాళలు కూడా ఇస్తుంటారు. తాజాగా చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు టీటీడీకీ భారీ విరాళం ఇచ్చారు. ఈ విరాళాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. […]
తిరుమల కొండ అంటే పవిత్రమైన చోటు. సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు ఎవరొచ్చినా సరే పద్ధతిగా స్వామి వారిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. అలా సెలబ్రిటీలు వచ్చిన ప్రతిసారి మీడియా వాళ్లు కవర్ చేస్తూ ఉంటారు. ఆ న్యూస్ కూడా వైరలవుతుంది. కానీ ఇప్పుడు ఓ నటి ఏకంగా కొండపై రచ్చ చేసింది. టికెట్ కోసం గొడవ గొడవ జరగడంతో పాటు ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఏపీ […]
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశంలో అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ఈ కారణంగా భక్తులు స్వామి వారి దర్శనానికి గంటలు గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు 24 గంటలు పైనే వేచి ఉండాల్సి వస్తుంది. దీని వల్ల జనాలు నానా అవస్థలు పడుతున్నారు. వయోవృద్ధులు, పిల్లలతో వచ్చే వారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఇబ్బందులన్నిటికీ చెక్ […]