స్వతంత్ర దినోత్సవ దేశ వ్యాప్తంగా అందరికి పండుగ రోజు. దీనిని పురస్కరించుకుని ప్రయాణికులకు TSRTC స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. పంద్రాగస్టు ఒక్కరోజు మాత్రమే ఈ రాయితీ కల్పించింది.
చిన్న గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు కలిపే ఏకైక మార్గం రహదారి. అయితే పల్లెల నుండి పట్నాలకు చదువులు కానీ, ఉద్యోగాలు నిమిత్తం కానీ, ఇతర పనుల నిమిత్తం రాకపోకలు సాగించేందుకు బస్సును వినియోగిస్తాం.
అన్ని మార్గాల్లో ప్రయాణిస్తూ.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది బస్సు. అందుకే తెలంగాణ ప్రభుత్వం.. బస్సులో ప్రయాణం చేయాలని సూచిస్తుంటుంది. అంతే కాకుండా ఆదాయాన్ని పెంచే అనేక మార్గాలను అన్వేషిస్తుంది. ప్రయాణీకులకు అందుబాటు ధరల్లో, అనువుగా, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడమే ధ్యేయంగా ఇటీవల పలు రకాల పథకాలను ప్రవేశ పెట్టింది.
ఈ మధ్య ఆర్టీసీ మేనేజ్మెంట్ ప్రయాణికులను ఆకర్షించేందుకు చాలా ప్రయోగాలు చేస్తుంది. మొన్నటికి మొన్న రెండు బంఫర్ ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని మహిళా ప్రయాణీకులతో పాటు సీనియర్ సిటిజన్స్ కోసం టీ-6ను, ఫ్యామిలీ కోసం ఎఫ్-24ను తీసుకువచ్చిన సంగతి విదితమే. ఇ
ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక స్థలాలను తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందుకోసం ఎక్కువ శాతం టూరీజం బస్సుల్లో ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
ప్రజలకు రవాణా వ్యవస్థను చేరువ చేసేందుకు టీఎస్ఆర్టీసీ విభిన్న పథకాలతో ముందుకు వస్తుంది. ఇప్పటికే లాజిస్టిక్ సేవలు, ఇతర సేవలతో ఆర్థిక భారంతో పెనుగులాడుతున్న ఆర్టీసీని గట్టెక్కించే పనిలో పడ్డారు ఎండీ సజ్జనార్. తాజాగా మరో పథకాన్ని తీసుకు వచ్చారు.
ఆర్టీసీని ఆర్థిక పథం వైపు అడుగులు పెట్టించేందుకు టీఎస్ఆర్టీసీ మరో వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటికే పలు పథకాలు చేపట్టిన తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. ప్రయాణీకులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది. రానున్నదీ శుభకార్యాలు, పండుగలు, పెళ్లిళ్లు నేపథ్యంలో ప్రయాణీకులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు రాయితీలను ఇస్తున్నట్లు పేర్కొంది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది. ఆ […]
హైదరాబాద్: ప్రయాణీకుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయాన్ని తీసుకుంది. టికెట్ తో పాటు తాగు నీరు అందించేలా మంచి నీళ్ల బాటిళ్లను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ‘జీవా’ పేరుతో ప్రారంభించబోతున్న ఈ సేవ సోమవారం నుండి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీ టికెట్ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. తెలంగాణాలోని ప్రతి బస్సు ప్రాంగణాల్లో కూడా ఇవి లభిస్తాయని టీఎస్ఆర్టీసీ ఎండీ […]
మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తోంది. దాంతో పట్నంలో ఉన్న ఉద్యోగులు సంక్రాంతికి తమ సొంత ఊర్లకు ప్రయాణం అవుతారు. అయితే గతంలో ఆర్టీసీ ఛార్జీలు ఎండాకాలం ఎండల కంటే ఎక్కువగా మండిపోయేవి. దాంతో మధ్యతరగతి ఉద్యోగులపై తీవ్ర భారం పడేది. ఛార్జీల భారంతో కొంత మంది ప్రయాణాలు వాయిదాలు వేసుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి సంక్రాంతి సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. పండుగ సందర్భంగా సొంతూళ్లకు […]
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది . సిటీ బస్సుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ సీటీలో బస్సులు అర్థరాత్రి వరకే తిరుగుతుండేవి. దీంతో అర్థరాత్రి తరువాత ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. అధిక ఛార్జీలతో గమ్యాలు చేరే వారు. ఆసమయంలో ప్రయాణికుల భద్రత కూడా ప్రశ్నర్థకమే. ఈ క్రమంలో తెలంగాణా ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీటీ బస్సులను ఇక నుంచి 24 గంటలు నడపనున్నారు. ప్రయాణికుల […]