టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నపత్రాలు లీకయ్యాయి అనే వార్త తెలిసిన వెంటనే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మీరు టీఎస్పీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలకు అప్లై చేశారా..? అయితే ఈ కథనం మీకోసమే. వాయిదా పడ్డ పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది..రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. కావున ఆ డేట్లు తెలుసుకొని.. అందుకు తగ్గట్టుగా సన్నద్ధత కావాలని మనవి.
ఏడాది మొత్తం కష్టపడి చదివి పదో తరగతి పరీక్షలు రాస్తారు. తీరా పరీక్షలు రాశాక ఫలితాల కోసం రోజుల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఇటీవలే పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. మరి ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే?
తెలంగాణలో పేపర్ లీక్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈకేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. ఆ వివరాలు..
టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో.. లోతుగా దర్యాప్తు చేస్తోన్న కొద్ది.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పల్లీ బఠాణీల మాదిరి.. ప్రతిష్టాత్మక పరీక్ష పేపర్లను అమ్మకానికి పెట్టారు నిందితులు. ఇక తాజాగా ఈ కేసులో ఆసక్తికర ప్రేమా కథా చిత్రమ్ వెలుగు చేసింది. ఆ వివరాలు..
Telangana: రాష్ట్రంలో వరుస పేపర్ లీకులు సంచలనంగా మారాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. మరి ఈ స్థాయిలో లీకులు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
తెలంగాణలో వెలుగు చూసిన పేపర్ లీకేజ్ కేసు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో.. పలు పరీక్షలు రద్దు కాగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా రద్దయ్యింది. ఇక తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
తెలంగాణలో పేపర్ లీకేజ్ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేపర్ లీకేజ్ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దయ్యింది. దాంతో ఎందరో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ యువతి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఆ వివరాలు..
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నపత్రాల కోసం కొందరు ఏకంగా పొలాలను సైతం తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది.