విజయ్ దేవరకొండతో వివాదంపై అనసూయ తొలిసారిగా స్పందించారు. తనను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడానికి కారణం ఎవరో ఆమె వెల్లడించారు. ఆ వ్యక్తే ట్రోలర్స్ కి డబ్బులు ఇచ్చి మరీ తిట్టిస్తున్నాడని ఆమె అన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రిమ్ హీరో సాయిధరమ్ తేజ గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. వారి మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మెగా అభిమానులతో పాటు సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం నడుస్తున్నదంతా సోషల్ మీడియా యుగం. అందుకే దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్ లతో బిజీ బిజీగా ఉంటున్నారు. అంతేకాక సోషల్ మీడియాలో సైతం చాలా మంది యాక్టీవ్ గా ఉంటున్నారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మహిళలపై, ప్రజాప్రతినిధులపై ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి హైదరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
సినిమాలలో హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు యంగ్ ఏజ్ లోనో.. లేక మిడిల్ ఏజ్ లోపు వస్తే బాగుంటుందని సాధారణంగా చెబుతుంటారు. వయసు మించిపోతే ఇక విలన్స్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ రాణిస్తుంటారు. గతేడాది తన 52 ఏళ్ళ వయసులో 'ది లెజెండ్' అనే సినిమా ద్వారా హీరోగా డెబ్యూ చేశాడు. మొదటి సినిమానే స్టార్ టెక్నికల్ టీమ్ తో దాదాపు రూ. 60 కోట్లదాకా బడ్జెట్ తో తానే స్వయంగా నిర్మించాడు.
ఆమె నటిగా చాలా పేరు తెచ్చుకుంది. తాజాగా పెళ్లి కూడా చేసుకుంది. అయితే మ్యారేజ్ లో ఆమె చేసిన ఓ పని, చిక్కుల్లో పడేసింది.
సాధారణంగా ఒక సెలబ్రిటీ మాట్లాడిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అయితే.. ఆ డైలాగులను వేరే సెలబ్రిటీలు ట్రోల్ చేస్తుంటారు. కానీ ఇక్కడ దిల్ రాజు తనను తానే ట్రోల్ చేసుకున్నారు.
ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా దాదాపు వివాదాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. కొంతమంది మాత్రం కాంట్రవర్సీలను కొని తెచ్చుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి కస్తూరి పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఇండస్ట్రీ లోపల, బయట ఎలాంటి ఇష్యూస్ జరిగినా వెంటనే తనదైన శైలిలో వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటుంది. తాజాగా రియాక్ట్ అయిన కస్తూరి.. ఎన్టీఆర్ ని ట్రోల్ చేసినవారిపై స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.
సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్ల్స్ మీద ఆవేదన వ్యక్తం చేసింది స్టార్ హీరోయిన్. తన గురించి వచ్చే అసభ్యకర మీమ్స్, ట్రోల్స్ ఎంతగానో బాధించాయని, డబుల్ మీనింగ్ డైలాగ్ లతో ఇవి నన్ను చాలా ఇబ్బందికి గురి చేసాయని ఆ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది.
సౌమ్యారావు.. జబర్దస్త్ కొత్త యాంకర్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక సోషల్ మీడియాలో సైతం తన ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది ఈ కన్నడ బ్యూటీ. అయితే తాజాగా ఓ విషయంలో నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.
ధనుష్ నటించిన 'సార్' సినిమా.. తెలుగు, తమిళ భాషలలో రిలీజైన సంగతి తెలిసిందే. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని కంప్లీట్ చేసింది. రిలీజ్ అయినప్పటినుండి సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విమర్శలపై స్పందించాడు డైరెక్టర్ వెంకీ.