పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో స్నేహితులు, సన్నిహితులు తక్కువ అనే మాట వినిపిస్తుంటుంది. అప్పట్లో ఆలీ ఆయనకు అత్యంత ఆప్తుడిగా కొనసాగారు. తర్వాత పలు కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కొద్ది కాలంగా త్రివిక్రమ్ ఒక్కడే తప్ప ఇంకెవరూ పవన్ పక్కన కనిపించట్లేదు.
టాలీవుడ్లో ఓ భారీ ప్రాజెక్ట్ విషయంలో హీరో - రైటర్, డైరెక్టర్ మధ్య వివాదం జరుగుతుందనే న్యూస్ ఫిలిం వర్గాల వారితో పాటు మీడియా, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
బండ్ల గణేష్కు సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అభిమానులున్నారు. తొలుత కమెడియన్ గా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన గణేష్.. ఆ తర్వాత నిర్మాతయ్యారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి సినిమాలను నిర్మించారు. యన స్పీచ్లు, ఇంటర్వ్యూలు చాలా ఫేమస్.. తాజాగా
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'SSMB28'పై రోజురోజుకూ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. వీరి కాంబినేషన్ లో ఇదివరకే అతడు, ఖలేజా లాంటి కల్ట్ సినిమాలు వచ్చినప్పటికీ.. అవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కాలేకపోయాయి. కానీ.. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి మూడో సినిమా చేస్తుండటంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఓవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రొడక్షన్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇటీవల సితార బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ కి కోట్లు అందుకోబోతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూడో చిత్రం.. SSMB28. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యేసరికి.. అభిమానులలో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. ఈ సినిమాలో.. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా మూడో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి.
త్రివిక్రమ్ మాటలతోనే కాదు.. ఆయన సినిమాలలో హీరోయిన్స్ పై, వారి క్యారెక్టరైజేషన్స్ తో కూడా ప్రేమలో పడిపోతుంటారు అభిమానులు. కానీ.. ఫ్యాన్స్ కంటే ముందే త్రివిక్రమ్.. తన హీరోయిన్స్ తో లవ్ లో పడిపోతున్నాడేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే..
ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ ఉంటే అన్ని అవకాశాలు తలుపు తడతాయి. వరుసగా కాకపోయినా గ్యాప్ ఇస్తూ ప్లాప్స్ పడితే అవకాశాలు వచ్చే ఛాన్స్ 50-50 ఉంటుంది. అదే వరుసగా రెండు లేదా అంతకుమించి ప్లాప్స్ పడ్డాయంటే కెరీర్ సందిగ్ధంలో పడినట్లే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత'.. బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ అది లేటవుతోంది. ఇప్పుడు ఆ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది.
మహేష్ బాబు కోసం దాదాపు 10 కోట్ల రూపాయలతో ఓ ఇంటిని నిర్మించనున్నారు. అత్యంత విలాసవంతంగా ఈ ఇళ్లు ఉండనుందట. ఏఎస్. ప్రకాష్ నేతృత్వంలో ఈ ఇళ్లు రూపుదిద్దుకోనుందట.