రాఖీ పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికులకు ఉచిత ప్రయాణ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఏడాదికి ఒకసారి వచ్చే రాఖీ పండగను గొప్పగా జరుపుకుంటారు అన్నా చెల్లెల్లు. ఇక అన్నా చెల్లెల మధ్య బంధాన్ని ప్రతీకగా నిలిచే ఈ ఫెస్టివల్ను గొప్పగా జరుపుకుంటారు. ఈ పండగ నేపథ్యంలోనే తాజాగా ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం మహిళలకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రక్షా బంధన్కు వెళ్లే మహిళలకు రాష్ట్రంలో ఏ బస్సులైనా, ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది యూపీ సర్కార్. […]
హిజ్రాలు..చప్పట్లు కొడుతూ, రోడ్లపై, బస్సుల్లో, రైళ్లలో తిరుగుతూ డబ్బులు అడుక్కోవటమే జీవనాధారంగా బతుకుతున్నారు. అలా ఉంటే సరిపోతుంది. కానీ కొంతమంది హిజ్రాలు మాత్రం జనాలను కాస్త ఇబ్బంది పెడుతూ డబ్బులు డిమాండ్ చేస్తూ విసిగిస్తారు. ఇదిలా ఉంటే ఓ చోట మాత్రం ఏకంగా డబ్బులు ఇవ్వనందుకు జనాల మీదకు దాడికి సైతం దిగారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాశిక్ ప్రాంతం. అక్కడ షిండే టోల్ ప్లాజా వద్దకు గ్యాంగ్గా వచ్చారు హిజ్రాలు. జనాల నుంచి డబ్బులు అడగటం […]