సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు అపెడేటెడ్ గా ఉంటారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడంలో ముందుంటారు.
ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల కారణంగా పంట నష్టంతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఆహార కొరత ఆందోళన కలిగిస్తోందంటూ తాజాగా అధినేత కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కిందటి ఏడాది తుఫానుల వల్ల చెలరేగిన వరదల కారణంగా వ్యవసాయ రంగం తగినంత ధాన్యం ఉత్పత్తి చేయలేకపోయిందని కిమ్ అన్నారు. ఉత్తర కొరియా దాదాపు 8 […]
వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని కొండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు శిరిగిరెడ్డి అంకిరెడ్డి వద్ద ఉన్న ముర్రాజాతి దున్నపోతును కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. రూ. 15 లక్షలకు అమ్ముతానని ఆయన చెబుతున్నారు. ముర్రా జాతి దున్నలను కొనేందుకు డెయిరీలు నిర్వహించే వారు ఆసక్తి చూపుతారని, అందుకే ఆ దున్నకు అంత ధర పలుకుతోందని స్థానిక పశువైద్యాధికారి శ్రీవాణి తెలిపారు. ఎందుకు అంత ఖరీదు ఆ జాతి గేదెకు!?. ముర్రా అంటే మెలివేయబడిన అని అర్దం. […]
తొలిసారి డ్రైవర్ లెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బ్రిటన్లో అందుబాటులోకి వచ్చింది. దాదాపు పదేండ్లుగా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చేశాయి. అయితే రెగ్యులర్ ట్రాఫిక్లో సెల్ఫ్ డ్రైవింగ్ బస్ టెస్ట్ రన్ నిర్వహించగా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జర్నీ పూర్తయింది. ‘అరిగో’ కంపెనీ తయారు చేసిన ఈ బస్సులు త్వరలోనే పబ్లిక్కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. అరిగో కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ సెల్ఫ్ […]
మమ్మీలను మ్యూజియంలో చూడ్డం ఆసక్తిగానే ఉంటుంది. ఏళ్ల నాటి చక్రవర్తి లేదా మహారాణ చనిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఒక అద్దాల పెట్టె లోపలి నుంచి వెల్లకిలా పడుకుని కనిపిస్తున్నప్పుడు వేల ఏళ్ల నాటి ఆ కాలమే ఇప్పుడు మన కళ్ల ముందు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. పద్దెనిమిది మంది మహారాజులు, నలుగురు మహారాణులు ఒకరి వెంట ఒకరు సెంట్రల్ కైరోలోని ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి బయల్దేరి అక్కడి సమీపంలోనే ఉన్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్’లో ‘సందర్శకుల […]
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. సరైన ఆక్సిజన్ లభించని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వివిధ దేశాలు సైతం భారత్కు అండగా నిలిచాయి. ఆక్సిజన్, మెడికల్ కిట్లు, మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, వెంటిలేటర్ పరికరాలను భారత్కు పంపించాయి. రోగులకు ప్రాణవాయువు అందించేందుకు వాయుసేన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రత్యేక విమానాల ద్వారా మోసుకొచ్చాయి.ఈ […]
కరోనా సెకండ్ వేవ్పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకువస్తున్నది. సోమవారం నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్, 4,300 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్ల్లో దిగుమతి […]