రైళ్ల మీద దాడులు చేస్తున్న ఘటనలు ఈమధ్య పెరిగిపోయాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా వివరాలు..
ఒరేయ్ బాబ్జీ రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే.. వెనకాల బోగీల్లో ఉన్న ప్రయాణికులు ప్రమాదంలో పడతారని ఎప్పుడైనా అనుకున్నావా? అయ్ బాబోయ్ రైలులో నిద్రపోకూడదు అంతే కదా. మరి బుజ్జిగాడు చెప్పిన మాట వినకుండా రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా ఆలోచించారా?
కొన్ని కారణాల వల్ల హైదరాబాద్కు తరచూ రాకపోకలు సాగించే ఓ ట్రైన్ రద్దయ్యింది. రైల్వే శాఖ మార్పులకు తగ్గట్లుగా ప్రయాణికులు తమ జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందే.
డబుల్ లైన్ పనుల కారణంగా సికింద్రాబాద్, కాచిగూడ, కర్నూలు, నంద్యాల, గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. ఆ వివరాలను తెలుసుకుందాం.
రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లే పలు ప్రధాన రైళ్లను ఇండియన్ రైల్వే రద్దు చేసింది. మిగతా వివరాలు మీ కోసం..!
ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొన్ని పేర్లు ఉంటాయి. రాజధాని ఎక్స్ ప్రెస్ అని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ అని, దురంతో ఎక్స్ ప్రెస్ అని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అయితే ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? ఆ పేర్లు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా?
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు పాలనా వ్యవహారాలతోపాటు అటు పార్టీ పనులనూ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత సీఎం మీదే ఉంటుంది. వాళ్ల షెడ్యూల్స్ కూడా అలాగే ఉంటాయి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఊపిరిసలపనంత బిజీగా ఉంటారు. అందుకే ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే చాలు సాధారణంగా రోడ్లపై మిగిలిన వాహనాలను నిలిపివేస్తారు. సీఎం సమయం వృథా కాకుండా ఉండేందుకు, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా ఆ […]
మన దేశంలో ఎన్నో ప్రయాణమార్గాలు, సదుపాయాలు ఉన్నాయి. వాటన్నింటిలో రైల్వేస్ కు ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు ఉంది. రోజుకి ఎన్నో లక్షల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. రైలు మార్గాలపై ఆధారపడి ఎన్నో లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధిని పొందుతున్నాయి. దేశంలో ఉన్న కోట్ల మందిలో అందరూ తమ జీవితంలో ఒక్కసారైనా రైలులో ప్రయాణం చేసే ఉంటారు. ప్రపంచంలోనే భారత్ రైల్వేస్ నాలుగో అతిపెద్ద వ్యవస్థ. మొత్తం 68 వేలకుపైగా కిలోమీటర్లలో రైలు మార్గం […]
భారతదేశ రవాణా రంగంలో రైల్వే సంస్థ సేవలు మరువలేనివి. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ఉన్నప్పటికీ.. సుదూర ప్రయాణాలు సాగించే వారు మాత్రం రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే.. ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే శాఖ కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రయాణికులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో వారితో తీసుకెళ్లకూడదు. ఒకవేళ ప్రయాణికులు ఈ నిబంధనలను […]