తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూత పెట్టనుంది. ఇవాళ ఆ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ రైలు టైమింగ్స్, టికెట్ ధరల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
అందరి ప్రయాణాలు ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్లేలా ఉండవు. కొందరికి నెల రోజుల ముందే ప్లానింగ్ ఉంటే.. కొందరికి అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో టికెట్లు బుక్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. టికెట్లు దొరికినా బ్యాంకు సర్వర్లు నాకు కొంచెం రెస్టు ఇవ్వురా అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఇక పొరపాటున డబ్బులు ఇరుక్కుపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియదు, మళ్ళీ మన డబ్బులతో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బులు ఎప్పుడు వెనక్కి వస్తాయో తెలియదు. దీనికి చాలా రోజులు పడుతుంది. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ.
రెండు రోజుల క్రితమో, వారం క్రితమో టికెట్లు బుక్ చేసుకుంటే ఖాళీలు ఉండవు. వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. మనం వెళ్లే సమయానికి బెర్త్ దొరుకుతుందిలే అని అనుకుంటాం. కానీ పడుకోడానికి బెర్త్ కాదు కదా కనీసం కూర్చోడానికి సీటు కూడా దొరకదు. సర్లే ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అని రాజీపడి ప్రయాణం చేస్తుంటాం. అయితే ఇక నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల సమస్యకు చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ పరిష్కారాన్ని తీసుకొచ్చింది.
జనరల్ టికెట్ తో స్లీపర్ కోచ్ లో ప్రయాణం చేస్తే నేరం కదా అని అనుకోవచ్చు. అయితే అది రైల్వే శాఖ నిర్ణయం తీసుకోనంత వరకూ. ఎప్పుడైతే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుందో.. ఇక జనరల్ టికెట్ తో స్లీపర్ కోచెస్ లో కూడా ప్రయాణం చేయవచ్చు. అదేంటి బోలెడంత డబ్బు కట్టి స్లీపర్ కోచెస్ లో ప్రయాణం చేసే వారితో కలిసి.. జనరల్ టికెట్ మీద ప్రయాణం చేసే వారు ప్రయాణం చేస్తే తప్పు […]
దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటేందుకు రైల్వే శాఖ ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టింది. కానీ ఈ రైళ్లకు ఆశించినంత స్థాయిలో డిమాండ్ లభించకపోవడంతో ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్లే జనం ఆసక్తి చూపడం లేదని.. టికెట్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రైళ్ల టికెట్ల ధరను దాదాపు 30 శాతం తగ్గించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. […]
పండగకో లేదా మరేదైనా పని మీద ఊరు వెళ్దామని ముందుగానే చాలా మంది రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రయాణం ఆగిపోవడం గానీ, వాయిదా పడడం గానీ జరుగుతుంది. ఇలాంటి సమయంలో టికెట్ వేస్ట్ అవుతుంది. ఛార్జీలు వేస్ట్ అవుతాయి. ఏ బస్సు టికెటో అయితే ఒకరి పేరు మీద ఇంకొకరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ట్రైన్ కి అలా ఉండదు. ఎవరి పేరు మీద ఉంటే వారు మాత్రమే ప్రయాణం […]
న్యూ ఢిల్లీ- రైల్వే ప్రయాణం అంటే ముందుగా చేయాల్సింది టిక్కెట్ బుకు చేసుకోవడం. రైళ్లో ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగానే టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవాలి. లేదంటే రైళ్లో ప్రయాణం చేయడం ఇబ్బంది అవుతుంది. ఇక మన ప్రయాణానికి టిక్కెట్ బుక్ చెసుకున్నాక, అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం రద్దైతే అప్పుడు టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్నాక ఎన్ని రోజులకు డబ్బులు తిరిగి వస్తాయా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడా భయం అవసరం లేదు. ఈ మేరకు రైల్వే శాఖ కొత్త పేమెంట్ […]