రైల్వే ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ పలు రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉంటుంది. ప్రయాణికుల రక్షణ కోసం కొన్ని రకాల సింబల్స్ ను ఏర్పాటు చేస్తుంది. వాటిల్లో 'X' గుర్తు ఒకటి. ఇది రైలు చివరి బోగీలో కనిపిస్తుంటుంది. కానీ వందే భారత్ లో మాత్రం ఉండకపోవడానికి కారణమేంటంటే?
ఈ మధ్య చోటు చేసుకుంటున్న వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంటుంది.
సాధారణంగా రైలు ప్రయాణాలు చేస్తుంటాం. హైదరాబాద్ నగరంలో అయితే నిత్యం మెట్రో ట్రైన్ ప్రయాణం చేస్తూ జాబ్స్కి వెళతారు. మనం ప్రయాణ సమయంలో చాలాసార్లు గమనిస్తాం రైలు పట్టాలు రెండు ఉంటాయి. అవి ఎక్కడ కలవకుండా చాలా దూరంగా ఉంటాయి. మూడు పట్టాలపై నడిచే రైళ్లను డ్యూయల్ గేజ్ అంటారు. అది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది.
జీవితం అంటేనే సుఖ దుఖాలమయం. జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. కానీ కొందరు సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కార మార్గాలు వెతకకుండా నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు.
గత కొంతకాలంగా దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో జరిగి మూడు రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే.
ఆమె పట్టుతప్పి ట్రైన్- ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జయిపోయింది. అతి కష్టం మీద రైల్వే సిబ్బంది ఆమెను బయటకు తీశారు.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల కొన్ని, కొంతమంది ఆకతాయిలు, సంఘ విద్రోహ శక్తులు పట్టాలు తొలగించడం లాంటివి చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
టీకేడీ డబ్ల్యూడీ 4బీ 40049 రైలుకు ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. అశోక చక్ర’ అని పేరు పెట్టింది. సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చేరుకుని మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులతో పోరాడిన ధీరుడు
ఇటీవల రైల్వే ఫ్లాట్ ఫామ్స్ వద్ద పలు ప్రమాదాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రైల్వే సిబ్బంది ఎన్ని సూచనలు చేస్తున్నప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది. రన్నింగ్ ట్రైన్లు ఎక్కి జారిపోయి రైలు కింద పడి చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.