డీటీహెచ్ లేదా కేబుల్ టీవీ పేరు ఏదైనా దాదాపుగా ప్రతి ఇంట్లో వీటి సేవలను వాడుకుంటూనే ఉంటారు. కరోనా సమయంలో ఈ డీటీహెచ్ సర్వీసెస్ కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ గట్టి పోటీ ఇచ్చాయి. ఓటీటీల వల్ల డీటీహెచ్ ప్రొవైడర్లు ఎంతో మంది కస్టమర్లను కోల్పోయారు. అందుకే తర్వాత మీ డీటీహెచ్ సర్వీస్ తీసుకుంటే మీకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఫ్రీ అంటూ ప్రచారాలు చేశారు. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ని కూడా జతచేసి సేవలు […]
మొబైల్ ఇప్పుడు ఇది మనిషి జీవితంలో అత్యవసర వస్తువుగా మారిపోయింది. కొందరికైతే ఇది శరీరంలో ఒక భాగంగా కూడా మారిపోయింది. కొందరికైతే మొబైల్ అనేది జీవనోపాధిని కల్పించే సాధనంగా మారిపోయింది. అయితే ఈ మొబైల్కి ఒక సిమ్ కార్డు, దానికి ఒక మంథ్లీ ప్లాన్, నెట్వర్క్, టాక్ టైమ్, ఎస్ఎమ్మెస్ ఇలా చాలా కావాలి. అందుకు వివిధ నెట్వర్కులు వివిధ ఆఫర్లను, ప్యాకేజీలను, ధరలను అందుబాటులో ఉంచాయి. వాటిని బట్టి మీ ప్రీపెయిడ్ సిమ్ కార్డుని రీఛార్జ్ […]
అన్ నోన్ కాల్స్ తో విసిగిపోతున్నారా? ఎవరు కాల్ చేశారో తెలియక తికమకపడుతున్నారా?.. త్వరలోనే వీటికి చెక్ పెట్టేదిశగా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అడుగులు వేస్తోంది. ఈ రోజుల్లో అన్ నోన్ కాల్స్ లిఫ్ట్ చేయాలంటే భయం. ఏ స్కామ్ గురుంచి చెప్పి డబ్బులు దొబ్బేస్తారో అని. గతకొంత కాలంగా కాల్స్ చేసి డబ్బులు దోచేస్తున్న ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. మనకు తెలిసిన వారు కాల్ చేసుంటారేమో అని లిఫ్ట్ చేయడం.. మోసపోవడం.. […]
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు అంటూ ఎవరూ లేరు. అయితే.. సిమ్ కార్డు లేకుండా మనం మొబైల్ వాడాలంటే కష్టమే. ఎందుకంటే.. ఎవరికైనా కాల్ చేయాలన్నా.. మెసేజ్ చేయాలన్న మనకి కానీ వారికి కానీ కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. కొందరు తరచూ ఫోన్లకు కొత్త సిమ్ కార్డులు కొంటూ ఉంటారు. కొన్ని రోజులు వినియోగించిన తర్వాత పక్కన పడేస్తారు. మళ్లీ కొత్తవి తీసుకొని వాడతారు. ఇలా ఒక్కక్కరి పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు […]
ప్రారంభంలో అన్నీ ఫ్రీ.. అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది యూజర్లను కొల్లకొట్టింది. కాలానుగుణంగా ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది.. అయితే, ఇప్పుడు ఆ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2021 డిసెంబర్ నెలలో మొబైల్ యూజర్లు గణనీయంగా అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు గుడ్బై చెప్పేశారు. […]
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. టెలికామ్ కంపెనీలన్నీ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కు బదులుగా.. 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశించింది. ఇందుకోసం ట్రాయ్ టెలీకమ్యూనికేషన్ ఆర్డర్ లో సవరణలు కూడా చేసింది. ఈ కొత్త రూల్ మొబైల్ ప్రియులకు శుభవార్తగానే చెప్పవచ్చు. మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రస్తుతం టెలికామ్ కంపెనీలన్నీ నెల అంటే 30 రోజుల వ్యాలిడిటీ కాకుండా […]