పైన ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు శ్రీజ. వయసు 9 ఏళ్లు. అయితే సోమవారం రాత్రి ఇంట్లో కరెంట్ పోయింది. దీంతో ఉక్కపోతగా ఉండడంతో అందరూ ఆరుబయట నిద్రపోయారు. ఇక తెల్లవారుజామున పాపం, ఆ చిన్నారిపై ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
వీళ్లిద్దరూ భార్యాభర్తలు. ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్ల సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేశారు. సంతోషంగా బతుకుతున్న తరుణంలోనే భర్త పక్షవాతానికి గురయ్యాడు. కొన్నాళ్ల తర్వాత భార్య కూడా అనారోగ్య పాలైంది. మంచాన పడి అందరికీ భారమయ్యామని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
భర్త కళ్లముందే భార్య చనిపోతే ఎలా ఉంటుంది. ఆ బాధ వర్ణనాతీతం. కానీ, తాజాగా మెదక్ జిల్లాలో అదే జరిగింది. అతని కళ్లముందే భార్య మరణించంతో గుండెలు పగిలేలా ఏడ్చాడు. అసలేం జరిగిందంటే?
ఆ యువతికి తండ్రి లేడు, తల్లి వికలాంగురాలు. బాగా కష్టపడి చదివి తల్లికి తోడు, నీడగా ఉండాలనుకుంది. అందుకోసం బాగా చదువుతూ వచ్చింది. కట్ చేస్తే.. కానీ, ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో..!
కనిపెంచిన తల్లిదండ్రుల ముందే తమ పిల్లలు చనిపోతే ఆ బాధ తట్టుకోలేనిది. కానీ, అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తల్లి కళ్లముందే కూతురు ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే?
ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు ఆ బాధ వర్ణణాతితం. ఇక తండ్రి మరణించిన నెల రోజులకే కొడుకు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇదే ఘటన తాజాగా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
నాన్నా.. నేనిక బతకను. అమ్మను తిట్టకు, కొట్టకు బాగా చూసుకో.. అంటూ చనిపోయే ముందు కూతురు తండ్రికి చెప్పిన చివరి మాటలు విన్న ఆ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అసలేం జరిగిందంటే?
కనపించకుండాపోయిన కూతురు చివరికి డ్రైనేజీలో శవమై తేలింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ సీన్ చూసిన గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.