ప్రకృతి విపత్తులను ఎవరమూ ఆపలేం. అవి సృష్టించే బీభత్సం కూడా అంతా ఇంతా కాదు. తాజాగా ఒక రాష్ట్రంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ప్రతి దేశానికి సంపదను సమాకూర్చే కొన్ని ప్రత్యేక వనరులు, పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటిల్లో పర్యాటక రంగం ఒకటి. ఈ పర్యాటక రంగం పై ఆధారపడి అనేక దేశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో హాకాంగ్ ఒకటి. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా హాంకాంగ్ పర్యాటక రంగం బాగా దెబ్బతిన్నది. ఈక్రమంలో పునరుద్దరించేందుకు హాకాంగ్ దేశం నడుం బిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే పర్యాటకులను ఆకర్షించేందుకుగానూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా సందర్శకులకు 5 లక్షల […]
దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగానే దుబాయ్ ఎంతో రద్దీగా ఉండే దేశం. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది పర్యాటకులు సరదాగా గడిపేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ పర్యాటకులను ఆహ్వానించిన మొదటి పర్యాటకప్రాతం దుబాయ్ అని అందరికీ తెలసిందే. ఎడారిలో ఓ అద్భుతమైన నగరాన్ని సృష్టించారు. దుబాయ్ కి టూరిజం నుంచే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. అందుకే అక్కడ పర్యాటకులకు ఎక్కువ […]
పకృతి అందాలను తిలకించేందుకు వెళ్తున్న పర్యాటకుల విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురు చనిపోయారు. ఈ విషాద ఘటన పెరూ దేశంలో జరిగింది. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకెళ్తున్న.. ఏరో శాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన.. సింగిల్ ఇంజిన్ లైట్ వెయిట్ విమానం ఈ ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం మరియా రైచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. గాల్లోకి లేచిన కొద్దిసేపటికే నాజ్కా విమాన కేంద్రానికి దగ్గర్లో […]
పాకిస్తాన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. మంచు వర్షం వల్ల ఊపిరాడక 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రే శీతాకాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుంది. ఇక్కడి పర్యాటక అందాలను చూడటానికి ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. దాంతో ఎప్పుడు […]
హిమాచల్ ప్రదేశ్ కొండచరియ సంఘటనలో మరణించిన జైపూర్కు చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ దీపాశర్మ ,కిన్నౌర్లో తన మొట్టమొదటి సోలోయాత్రలో ఉన్నప్పుడు కొండచరియలు ఆమె ప్రాణాలను తీశాయి. 34 ఏళ్ల డాక్టర్ దీపాశర్మ పొరుగువారు బాధితురాలిని జ్ఞాపకం చేసుకుని ఆమె దురదృష్టకర మరణానికి దుఃఖం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. డాక్టర్ దీపా శర్మ ఆయుర్వేద వైద్యురాలు, ఆమె తల్లి మరియు సోదరితో కలిసి జైపూర్ లోని శ్యామ్ నగర్ ప్రాంతంలో ఉన్నారు. […]
సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు చాలా తెలివైనవి. డాల్ఫిన్లు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లోతులలో డైవింగ్ చేయగలవు. సముద్రంలో ఉండే వీటిని చూడటానికి చాలా మంది ముచ్చటపడుతుంటారు. అయితే ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 46 సెకన్ల నిడివి గల వీడియోలో టూర్ బోటుతో సుమారు 400 డాల్ఫిన్లు డైవ్ చేస్తూ పోటీ […]