సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడానికి ఉన్న ఏ మార్గాన్ని ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందిపడుతున్న జనాల నెత్తిన టోల్ ట్యాక్స్ పెంపు రూపంలో మరో బాంబు వేసేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఆ వివరాలు..