ఆస్తుల కోసం, అడుగు భూమి కోసం అన్నలతో తెగతెంపులు చేసుకునే చెల్లెళ్లను చూసుంటారు. కానీ ఎటువంటి ఆస్తులు లేకపోయినా రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యే ఆస్తి అని భావించే చెల్లెమ్మను చూశారా?
చేతులే లేవు. కానీ ఆత్మవిశ్వాసం టన్నుల్లో ఉంది. తనను ఎగతాళి చేస్తున్న ప్రతికూల పరిస్థితులకు గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల కొద్దీ భయాన్ని పరిచయం చేశారు. కట్ చేస్తే ఇవాళ అతనొక గొప్ప హోదాలో ఉన్నారు. బ్యాంకు ఉద్యోగం అంటే ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి. ఆ ఆపరేటర్ కి చేతులు ఉండాలిగా. కనీసం పెన్ను పట్టుకుని రాయడానికి వేళ్ళు ఉండాలిగా. అవేమీ లేకపోయినా అతను జాబ్ కొట్టారు. అంతేనా ఉద్యోగంలో చేరిన అతి తక్కువ సమయంలోనే ప్రమోషన్ కూడా కొట్టారు. ఆయన ఎవరో తెలుసా?
ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతుందని అధికారులు అంటున్నారు.
తన భార్య, కూతురిని చూసి వారం రోజులైందని.. వారం రోజుల నుంచి వారు కనబడడం లేదని.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని న్యాయం కోసం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు దుర్మార్గులు రోడ్డుపై కనిపించిన అమ్మాయిలను లైంగికంగా వేధిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ ఆర్టీసీ డ్రైవర్ 6వ తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కలు ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిపై దారుణంగా దాడి చేసి చంపిన ఘటన తెలుగు రాష్ట్రల్లో పెను సంచలనాలకు దారి తీసింది. ఈ ఘటన తర్వాత అధికారులు కొద్దిరోజుల పాటు హడావుడి చేసినా.. ఇప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కుక్కల దాడుల్లో పలువురు కన్నుమూశారు.
ఓ మహిళా ఎస్సై సహకారంతో తల్లి, కొడుకు గలీజ్ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే గత కొంత కాలంగా గుట్టుగా ఈ పాడుపనులు జరుగుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. అసలేం జరిగిందంటే?
అతడో ఆర్ఎంపీ డాక్టర్. తన వైద్యం ద్వారా స్థానిక ప్రజలకు ఎంతో మందికి సేవలు అందించాడు. కట్ చేస్తే.. అదే డాక్టర్ ను తాజాగా కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకున్నారు. కొంతమంది మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఆసారాగా తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది మాత్రం గుడిలో ఉన్న డబ్బును దొంగిలించడమే కాకుండా ఏకంగా ఆ దేవుడి విగ్రహాలను సైతం దొంగిలించేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి దొంగతనాలు ఎక్కువైపోయాయి. అయితే అచ్చం ఇలాగే ప్లాన్ వేసిన ఓ దొంగ గుడిలోకి వచ్చి హుండిలో ఉన్న డబ్బు అంతా సర్ధేశాడు. ఆ […]
ఏపీలోని ఓ జిల్లాకు చెందిన ఓ అందమైన మహిళ బస్సులో ప్రయాణిస్తుంది. తన ప్రయాణంలో ఓ యువకుడిని పరిచయం చేసుకుంది. మహిళ కాస్త అందంగానే ఉండడంతో ఆ యువకుడు మనసులో ఏదేదో ఊహించుకున్నాడు. ఈ పరిచయంతోనే ఇద్దరు ఇంకాస్త దగ్గరయ్యారు. ఇంకేముంది.. ఆ మహిళ యువకుడిని లాడ్జికి వెళ్దామని కోరింది. కుర్రాడు.., పైగా వయసులో ఉన్నాడు కదా కాదనకుండా సరే అన్నాడు. ఇంకేముంది ఇద్దరు కలిసి ఎంచక్కా లాడ్జిలో ఓ రూమ్ ను తీసుకుని అందులోకి వెళ్లిపోయారు. […]