ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి తిరుపతి. ఎప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి నమో వెంకటేశాయ నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. నిత్యం శ్రీవారి భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. పర్యాటకుల రాకపోకలతో తిరుపతి వీధులన్నీ
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
తిరుపతి దేవస్థానం చాలా ప్రశస్తి ఉంది. నిత్యం వేల కొద్ది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు కోట్లలో హుండీ ఆదాయం సమకూరుతుంది. టీటీడీ నుండి తాజాగా ఒక ప్రకటన వెలువడింది.
తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు రోజు తిరుమలకు వస్తుంటారు. కొందరు బస్సులు, సొంత వాహనాల ద్వారా కొండ మీదకు వెళ్లి దేవ దేవుణ్ణి కొలుస్తారు.
ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రమైన తిరుమలలో టీ కప్పులపై క్రిస్టియన్ మతానికి చెందిన శిలువ గుర్తు కలకలం రేపింది. ఓ టీ కొట్టులో T అక్షరాన్ని శిలువ గుర్తులో ముద్రించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం రోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సీనియర్ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఈ రోజు తన అభిమాని పుట్టినరోజు కావడంంతో అభిమానులతో, స్నేహితులతో శ్రీవారిని దర్శించుకున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశం నలుమూల నుంచి భక్తులు వివిధ మార్గంలో తిరుపతికి చేరుకుంటారు. అలానే నిత్యం ఎన్నో వాహనాలు తిరుమలకు వెళ్తుంటాయి.